Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వైన్ ఫ్లూ మహమ్మారి.. భారత్‌లో 624 మంది మృతి!

Webdunia
బుధవారం, 18 ఫిబ్రవరి 2015 (17:11 IST)
స్వైన్ ఫ్లూ మహమ్మారి బారిన పడిన భారత్‌లో 624 మంది మృతి చెందారు. గడచిన నెలన్నర వ్యవధిలో స్వైన్ ఫ్లూతో మరణించిన వారి సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు.

ఈ సంవత్సరం జనవరి 1 నుంచి మరణించిన వారి సంఖ్య 624గా నమోదు కాగా, ఇప్పటివరకు 9,311 మందికి స్వైన్‌ ఫ్లూ సోకినట్టు తేలిందని వివరించారు. 
 
ఈ వ్యాధితో రాజస్థాన్‌‌లో అత్యధికంగా 176 మంది, గుజరాత్‌‌లో 150 మంది, తెలంగాణలో 46 మంది, మహారాష్ట్రలో 58 మంది, మధ్యప్రదేశ్‌‌లో 81మంది బలయ్యారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో గడిచిన నాలుగు రోజుల్లోనే సుమారు 139 మంది మృతి చెందారు. వాస్తవానికి స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

Show comments