Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో మళ్లీ స్వైన్‌ఫ్లూ కేసులు.. ఇప్పటికే 7 కేసులు నమోదు

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (16:17 IST)
స్వైన్‌ఫ్లూ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ వైరస్ మరింత వేగంగా విస్తరిస్తోంది. దీంతో అనేక ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన బానోత్‌ సునిల్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి రాగా, అతన్ని పరీక్షించిన వైద్యులు స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారించారు. దీంతో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య ఇప్పటి వరకు 7గా నమోదైంది. 
 
ఆగస్టులో మొత్తం ఏడు కేసులు నమోదైన క్రమంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే పరిస్థితి గతేడాదిలా ఆందోళనకరంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చడిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం గతేడాది 75 కేసులు నమోదయ్యాయి. ఇందులో 10 మంది మృతి చెందారు. తర్వాత 2015లో చలికాలంలో (జనవరి నుంచి మార్చి వరకూ) మొత్తం 2175 కేసులు నమోదయ్యాయి. ఇందులో 79 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్కల చెప్తున్నాయి. కానీ, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువేనని అనధికార సమాచారం.

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments