Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంబేలెత్తిస్తున్న చైనాలో వింత జ్వరం, ఎలుకలు తిన్నవారికి...

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (13:07 IST)
కరోనావైరస్ చైనా నుంచి పుట్టింది. ఇది నేడు ప్రపంచాన్ని ఎంతలా కుదిపేస్తుందో తెలిసిన విషయమే. ఇప్పుడు మరోసారి చైనాలో వింత జ్వరం సోకి పలువురు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. చైనా అధికారిక వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం, షాంఘై లోని వాయువ్య ప్రావిన్స్‌లో వింత జ్వరం కేసులు వెలుగులోకి వచ్చాయి.

 
ఈ జ్వరం కారణంగా మరణిస్తున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని నివేదించింది. అయితే, ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి వాస్తవ సంఖ్యను ఇంకా నిర్ధారించబడలేదు. ఈ అంటు వ్యాధికి ప్రధాన మూలం ఎలుకలు లేదా వాటి తరహా జీవులు కావచ్చునని నివేదికలు సూచిస్తున్నాయి. ఎలుకలను ఆహారంగా తింటే వ్యాధి ప్రబలే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది.

 
ఎలుకల మలం లేదా మూత్రం తాకినట్లయితే వ్యాధి వ్యాపిస్తుంది. వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాపించదు. అలాగే, టీకా ద్వారా చికిత్స చేయవచ్చు. గత రెండు వారాలుగా చైనాలో కొత్త కరోనా కేసులు పెరుగుతున్నాయని అక్కడి అధికారులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు.. ఈ బడ్జెట్‌లో ఇంతే...

Union Budget 2025-26: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

గంగలూరు అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోలు హతం!

ఏపీలో ఇద్దరికే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్లెవరంటే?: కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి

ఆదాయపన్ను విషయంలో కేంద్రం ఎందుకు దిగివచ్చింది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

డాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన ఓంకార్

Sai Pallavi-అనారోగ్యానికి గురైన సాయి పల్లవి -రెండు రోజులు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలట

తర్వాతి కథనం
Show comments