బెంబేలెత్తిస్తున్న చైనాలో వింత జ్వరం, ఎలుకలు తిన్నవారికి...

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (13:07 IST)
కరోనావైరస్ చైనా నుంచి పుట్టింది. ఇది నేడు ప్రపంచాన్ని ఎంతలా కుదిపేస్తుందో తెలిసిన విషయమే. ఇప్పుడు మరోసారి చైనాలో వింత జ్వరం సోకి పలువురు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. చైనా అధికారిక వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం, షాంఘై లోని వాయువ్య ప్రావిన్స్‌లో వింత జ్వరం కేసులు వెలుగులోకి వచ్చాయి.

 
ఈ జ్వరం కారణంగా మరణిస్తున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని నివేదించింది. అయితే, ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి వాస్తవ సంఖ్యను ఇంకా నిర్ధారించబడలేదు. ఈ అంటు వ్యాధికి ప్రధాన మూలం ఎలుకలు లేదా వాటి తరహా జీవులు కావచ్చునని నివేదికలు సూచిస్తున్నాయి. ఎలుకలను ఆహారంగా తింటే వ్యాధి ప్రబలే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది.

 
ఎలుకల మలం లేదా మూత్రం తాకినట్లయితే వ్యాధి వ్యాపిస్తుంది. వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాపించదు. అలాగే, టీకా ద్వారా చికిత్స చేయవచ్చు. గత రెండు వారాలుగా చైనాలో కొత్త కరోనా కేసులు పెరుగుతున్నాయని అక్కడి అధికారులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏడేళ్ల సోదరుడి ముందే గంజాయి మత్తులో బాలికపై అత్యాచారం

మహిళలకు నెలసరి సెలవు మంజూరు - కర్నాటక మంత్రివర్గం నిర్ణయం

బలపడుతున్న ఉపరితల ఆవర్తనం : తెలంగాణాలో మళ్లీ కుండపోతవర్షాలు

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు

ఏపీ గ్రామీణ స్థానిక సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.410.76 కోట్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

HBD Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు.. మహేష్ బాబు సినిమా టైటిల్ అదేనా? (video)

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

తర్వాతి కథనం
Show comments