Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రపోకపోతే ఏం...? ఒక్క రాత్రే కదా అనుకోకండి...

Webdunia
సోమవారం, 27 జులై 2015 (17:03 IST)
చాలామంది ఉద్యోగరీత్యా సగం రాత్రి వరకూ నిద్రపోరు. కంప్యూటర్ల ముందు కూర్చొని ఆఫీస్ పనుల్లో రాత్రంతా మేల్కొని ఉంటారు. ఒక్క రాత్రే కదా ఏమవుతుంది అని అనుకుంటారు. కానీ ఒక్క రాత్రి నిద్రపోకపోతే ఆ ప్రభావం మొదడుపై పడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
 
ఒక్క రాత్రి నిద్రపోకపోతే ఆ ప్రభావం మెదడులో ఎన్ఎస్ఇ, ఎస్-100 బి అనే కణాలపైన పడుతుంది. రక్త గాఢతలో మార్పు రావడం వల్ల మెదడులో ఉండే త్వచాలు దెబ్బతింటాయి. 15 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తుల మీద పరిశోధనలు చేసిన మీదట ఈ విషయం తెలిసిందని పరిశోధకులు అంటున్నారు.
 
మెదడుకి దెబ్బ తగిలినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో నిద్రపోకపోతే కూడా అదే పరిస్థితి అంటున్నారు వాళ్లు. అందుకని ఇక మీదట రాత్రుళ్లు మేల్కొని కంప్యూటర్లతో, సెల్‌ఫోన్లతో కుస్తీలు పడకుండా ఎంచక్కా నిద్రపోండి.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments