Webdunia - Bharat's app for daily news and videos

Install App

70 శాతం భారతీయులు ఆ సమస్యతో గోక్కుంటున్నారు... సర్వే

ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య చుండ్రు సమస్య. ఉదయం లేచిన దగ్గర్నుంచి తల గోక్కుంటూ చాలామంది ఇండియన్స్ కాలం వెళ్లదీస్తున్నారంటూ తాజా సర్వే తెలిపింది. చుండ్రు సమస్యతో 70 శాతం భారతీయులు బాధపడుతున్నట్లు తేల్చింది.

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (19:33 IST)
ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య చుండ్రు సమస్య. ఉదయం లేచిన దగ్గర్నుంచి తల గోక్కుంటూ చాలామంది ఇండియన్స్ కాలం వెళ్లదీస్తున్నారంటూ తాజా సర్వే తెలిపింది. చుండ్రు సమస్యతో 70 శాతం భారతీయులు బాధపడుతున్నట్లు తేల్చింది.
 
చుండ్రు సమస్యపై క్లియర్ ప్యారిస్ ఇనిస్టిట్యూట్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సుమారు 70 శాతం ఇండియన్స్ ఈ సమస్యతో సతమతమవుతున్నట్లు తేలింది. చుండ్రు సమస్య అధికంగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య వున్నవారిలో ఎక్కువగా వున్నట్లు తేలింది. ఈ సర్వేలో వివిధ దేశాలకు చెందిన వారు పాల్గొన్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

India: దేశంలో ఏడువేల యాక్టివ్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో కేసులెన్ని?

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు చిత్తూరు వాసులు మృతి

10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

తర్వాతి కథనం
Show comments