Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిషికి పంది అవయవాల మార్పిడి.. సాధ్యమేనంటున్న వాషింగ్టన్ వైద్యులు!

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2015 (12:16 IST)
సాధారణంగా ఒక మనిషి అవయవాలు ఒకరికి అమర్చడం వైద్య శాస్త్రంలో సాధారణమే. కానీ, పది అవయవాలను మనిషికి అమర్చడం సాధ్యమా? సాధ్యమేనంటున్నారు వాషింగ్టన్ శాస్త్రవేత్తలు. పైగా ఆ రోజు ఎంతో దూరంలో కూడా లేదని వారు ఘంటాపథంగా చెపుతున్నారు. 
 
ఇదే అంశంపై వారు మాట్లాడుతూ పది జన్యువుల్లోని రిట్రోవైరస్‌లను పని చేయకుండా (క్రియా రహితం) చేయడం వల్ల పంది అవయవాలను మనిషికి అమర్చడం సాధ్యపడుతుందని వారు చెపుతున్నారు. వాస్తవానికి రిట్రోవైరస్‌లు పందిలోని ప్రతి కణంలో అధికంగా ఉంటాయి. ఇవి పందికి ఎలాంటి హాని కలిగించవు. కానీ, మనిషి శరీరంలో ప్రవేశపెడితే మాత్రం అనేక రోగాలకు కారణమవుతాయి.
 
అపుడు మనిషి జీవితానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల పంది అవయవాల్లోని ఈ వైరస్‌లు పని చేయకుండా చేసి అమర్చవచ్చని చెపుతున్నారు. దీనికి సంబంధించిన పరిశోధనలు ఇప్పటికే విజయవంతమైనట్టు వారు చెపుతున్నారు. అందువల్ల త్వరలోనే పంది అవయవాలు మనిషికి కూడా అమర్చవచ్చని వాషింగ్టన్ వైద్యులు చెపుతున్నారు. ఇదే నిజమైతే... అవయవ మార్పిడి మరింత సులభతరం కానుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రజల నమ్మాకాన్ని మోడీ కోల్పోయారు.. యోగి ఆదిత్యనాథ్ ప్రధాని కావాలి.. నెటిజన్ల డిమాండ్

రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత.. ప్రాణాలను ఫణంగా పెట్టి... (Video)

మాట తప్పడం వారి నైజం.. వారి వాగ్దానాలను ఎలా నమ్మను? శశిథరూర్ ట్వీట్

దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోం : భారత్

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

Show comments