Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీణా - వాణీల పరిస్థితి అంతేనా? స్పందించని ఎయిమ్స్.. చలనం లేని రాష్ట్ర సర్కారు?

Webdunia
సోమవారం, 26 అక్టోబరు 2015 (14:44 IST)
అవిభక్త కవలలు వీణా-వాణీ (13)లు పడుతున్న నకరయాతన నుంచి స్వేచ్ఛాజీవితం ప్రసాదించడం ఓ కలగానే మిగిలిపోయేలా ఉంది. ఈ కవల పిల్లలకు చేయాల్సిన ఆపరేషన్‍‌‌పై స్పష్టత కరువైంది. దీనికి ప్రధాన కారణం అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఓ కారణం కాగా, తెలంగాణ రాష్ట్ర సర్కారు మరోకారణంగా ఉంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఈ అవిభక్త కవలలకు శస్త్రచికిత్స చేసేందుకు లండన్‌ వైద్యులు ముందుకు వచ్చారు. అయితే, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ సంస్థకు అప్పగించింది. ఆ సమయంలో ఎయిమ్స్ వైద్యులు... లండన్ డాక్టర్లను ఢిల్లీకి రప్పించి ఆపరేషన్ చేయిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. 
 
అయితే, ఆపరేషన్‌కు అయ్యే ఖర్చుపై స్పష్టత కోరుతూ ఎయిమ్స్‌కు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం... శస్త్రచికిత్స కోసం లండన్ వైద్యులు ఢిల్లీకి వచ్చేందుకు ముందుకొస్తారో లేదో తెలుసుకోవాలని కోరింది. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగి 5 నెలలు దాటింది. ఇప్పటివరకు ముందడుగు పడలేదు. ఇదే అంశంపై వైద్య ఆరోగ్యశాఖ వర్గాలను ఆరా తీస్తే... ఆపరేషన్ చేయించే విషయంలో ఎయిమ్స్ చేతులెత్తేసినట్టుగా ఉందని పేర్కొంటున్నాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

Show comments