Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాసూ నాకు మెమరీ లాసూ'.... ఆసియా పసిఫిక్ లో 7.10 కోట్లు

Webdunia
ఆదివారం, 9 నవంబరు 2014 (19:54 IST)
సహజంగా వయసు పైపడేకొద్దీ కొంతమందిలో మతిమరుపు సమస్య తలెత్తడం జరుగుతుంది. ఈ సమస్య భారతదేశంలో ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. ఈ విషయం ఏడీఐ... అల్జీమర్స్ డిసీజ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఢిల్లీలో 17వ ఆసియా పసిఫిక్ రీజియన్ సదస్సులో నివేదికలో తెలియజేశారు. 
 
2050 నాటికి భారతదేశంలో సుమారు కోటీ 20 లక్షల మంది ఉంటారని నివేదికలో వెల్లడైంది. అలాగే ఆసియా పసిఫిక్ రీజియన్‌లో 7.10 కోట్ల మంది మెమెరీ లాస్ తో సతమతమవుతారని అంచనా.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments