Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీపీ నియంత్రణలో లేనివారు రంజాన్ 'ఉపవాసా'ని దూరంగా ఉండటమే ఉత్తమం!

Webdunia
సోమవారం, 6 జూన్ 2016 (10:10 IST)
ముస్లిం సోదరుల పవిత్ర పండగల్లో రంజాన్ ఒకటి. ఈ పండగకు నెల రోజుల ముందే ఉపవాసాన్ని ముస్లింలు ప్రారంభిస్తారు. ఈ దీక్షలు వచ్చే శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే, రక్తపోటు ఉన్నవారు ఈ ఉపవాసానికి దూరంగా ఉండటమే ఉత్తమని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 
 
రక్తపోటు నియంత్రణలో లేనిపక్షంలో ఉపవాసం ఉండకపోవడమే మంచిదంటున్నారు. అలాగే, తీవ్ర హృద్రోగ సమస్యలతో బాధపడుతూ.. శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నవారు కూడా ఇదే పద్ధతిని పాటించాలని సూచించారు. నియంత్రణలో ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ఉపవాసం ముగిసిన తర్వాత మితంగా తినాలని సూచించారు.
 
ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏమీ తినకుండా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అధిక రక్తపోటు గల వారు బీపీ నియంత్రణలో ఉందో లేదో ముందుగానే సరిచూసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments