Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారులు అదేపనిగా టీవీ, స్మార్ట్‌ఫోన్లు చూస్తే...

చిన్నారులు అదేపనిగా టీవీలు, స్మార్ట్‌ఫోన్లు చూస్తే కంటిచూపు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటున్నారు. అదేపనిగా డిజిటల్ స్క్రీన్‌లు చూస్తూ ఈ సిండ్రోమ్ బారిన పడి వైద్యులను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య వి

Webdunia
సోమవారం, 11 జులై 2016 (19:07 IST)
చిన్నారులు అదేపనిగా టీవీలు, స్మార్ట్‌ఫోన్లు చూస్తే కంటిచూపు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటున్నారు. అదేపనిగా డిజిటల్ స్క్రీన్‌లు చూస్తూ ఈ సిండ్రోమ్ బారిన పడి వైద్యులను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య విపరీతంగా పెరుగుతుందట. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులు ఈ సమస్యతో బాధపడుతున్నారని చెబుతున్నారు. 
 
డిజిటల్ స్క్రీన్‌లలో వాడే బ్లూ లైట్ వల్ల ఇలా అవుతుందట. అన్నిటినీ మించి స్మార్ట్ ఫోన్లను, టీవీలను, కంప్యూటర్లను చీకటిలో అసలే చూడకూడదట. ఎక్కువ సేపు ఇలా చూస్తే పాక్షిక అంధత్వం కూడా వస్తుందని హెచ్చరిస్తున్నారు. మీ చిన్నారులు జాగ్రత్త సుమీ!

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments