Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్ బుక్‌‍ పుణ్యమా అంటూ జంక్ ఫుడ్ తినేస్తున్నారట!

Webdunia
సోమవారం, 27 అక్టోబరు 2014 (18:50 IST)
ఫేస్ బుక్‌‍ పుణ్యమా అంటూ జంక్ ఫుడ్ తినేస్తున్నారట! అవునా? ఇదేంటి అనుకుంటున్నారా? నిజమండీ బాబూ.. జంక్ ఫుడ్ తినడానికి ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా కూడా ఓ కారణమని ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చేపట్టిన ఓ సర్వే వెల్లడించింది. 
 
బాలబాలికలు పిజ్జా, బర్గర్లను తినేందుకు అత్యంత ఆసక్తి చూపడం వెనుక కారణం సోషల్ మీడియానే అని ఆ సర్వే స్పష్టం చేసింది. తద్వారా ఒబిసిటీ తప్పదని సర్వేలో తేలింది. 
 
సోషల్ మీడియాలోని సైట్లలో జంక్ ఫుడ్స్‌కు సంబంధించిన మార్కెటింగ్ ఎక్కువగా ఉందని, దీంతో పిల్లలు వీటిపై అమితాసక్తి చూపుతున్నారని సర్వేలో తేలింది. సో.. ఇదండీ సంగతి.!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments