Webdunia - Bharat's app for daily news and videos

Install App

తినాలంటే భయమేస్తుందా... ఇది పెట్టండి... తినొచ్చో లేదో చెప్పేస్తుంది...

వేసవిలో ఆహార పదార్థాలు త్వరగా పాడయిపోతాయి. మాంసాహారం, చేపలతో వండుకున్నవి పాడయినట్లు మనకు అంత తేలిగ్గా తెలియదు. దాంతో కొన్నిసార్లు అవి పాడయినా తెలియక తినేసి సమస్యలు తెచ్చుకుంటాం. పాడైపోయిన పదార్థాలను ఇట్టే పట్టేసి ఓ పరికరం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింద

Webdunia
బుధవారం, 3 మే 2017 (21:09 IST)
వేసవిలో ఆహార పదార్థాలు త్వరగా పాడయిపోతాయి. మాంసాహారం, చేపలతో వండుకున్నవి పాడయినట్లు మనకు అంత తేలిగ్గా తెలియదు. దాంతో కొన్నిసార్లు అవి పాడయినా తెలియక తినేసి సమస్యలు తెచ్చుకుంటాం. పాడైపోయిన పదార్థాలను ఇట్టే పట్టేసి ఓ పరికరం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీని పేరు ఎలక్ట్రానిక్ నోస్. 
 
ఈ పరికరాన్ని వాడటం ద్వారా మనం తినబోయే ముందు ఆ పదార్థం పాడయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అదెలాగంటే... ఆ పదార్థం నుంచి వెలువడే వాయువులను బట్టి పరికరం మనం వాటిని తినవచ్చో లేదో చెప్పేస్తుంది. ఆహారం విషతుల్యమైతే దాన్ని తినకూడదంటూ సంకేతాలు ఇస్తుంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments