Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ప్రాణాంతకమైన స్ట్రోక్స్ రావట.. తెలుసా?

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (12:50 IST)
ప్రతిరోజూ ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ప్రాణాంతకమైన స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చేపట్టిన తాజా పరిశోధనల్లో తేలింది. ఇదే విషయాన్ని బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రీషన్‌లోనూ ప్రచురించారు. నిత్యం ఆరెంజ్ జ్యూస్ తాగే వారిలో బ్రెయిన్ క్లాట్ అయ్యే అవకాశాలు 24 శాతం వరకు తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. 
 
దీనితో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా 12 నుంచి 13 శాతం వరకు తక్కువగా ఉంటుందట. రోజువారీగా ఆరెంజ్ జ్యూస్ మాత్రమే కాకుండా ఏ జ్యూస్ అయినా తాగడం వల్ల ఏదో ఒక రకమైన ప్రయోజనం కచ్చితంగా కలుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే వీటిలో చక్కెర వేయకుండా తాగడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్

ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం- ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

హౌస్ కీపింగ్ యువకుడికి ఐ లవ్ యు చెప్పిన లేడీ డాక్టర్, ఆ తర్వాత ఏం జరిగింది?

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

తర్వాతి కథనం
Show comments