Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పాలు అస్సలు తాగొద్దండీ..

పచ్చి పాలు అస్సలు తాగకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలట. లేకపోతే తీవ్ర అనారోగ్యం పాలయ్యే అవకాశముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చిపాలను తాగడం వల్ల బ్లూసిల్లోసిస్‌తో పాటు పశువుల ద్వారా సంక్రమించే ఇత

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (13:48 IST)
పచ్చి పాలు అస్సలు తాగకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలట. లేకపోతే తీవ్ర అనారోగ్యం పాలయ్యే అవకాశముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చిపాలను తాగడం వల్ల బ్లూసిల్లోసిస్‌తో పాటు పశువుల ద్వారా సంక్రమించే ఇతర వ్యాధులు మనుషులకు సోకుతాయట. కర్ణాటక రాష్ట్రంలో పశువుల్లో బ్లూసిల్లోసిస్‌తో పాటు గాలికుంటు వ్యాధి, నోటికి సంబంధించిన ఇతర వ్యాధులను గుర్తించారు. 
 
వైరస్ కారణంగా ఈ వ్యాధులు వ్యాపిస్తుండగా.. గొర్రెలు ఈ వైరస్‌కు వాహకాలుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. మరిగించిన పాశ్చరైజేషన్ చేసిన పాలలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ వైరస్ నశిస్తుందట. కాబట్టి వేడి చేసిన పాలను మాత్రమే తాగాలట. ఇటీవల కర్ణాటక రాష్ట్రం నుంచి తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాల్లోని పశువులకు ఈ వ్యాధి వ్యాపించిందట. అందుకే అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు. పశువులకు వ్యాక్సిన్‌లు వేసినా ఉపయోగం లేదంటున్నారు వైద్యులు. అందుకే పచ్చిపాలను ఎట్టి పరిస్థితిల్లో తీసుకోకుండా వేడి చేసిన వాటినే తీసుకోవాలట.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments