Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటిని లీటర్లు లీటర్లు తాగుతున్నారా? కాస్త ఆగండి..

నీటిని సేవించడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని లీటర్లు లీటర్లు తాగుతున్నారా? అయితే కాస్త ఆగండి. అవసరానికి మించి నీటిని తీసుకుంటే శరీరంలో ద్రవ పదార్థాల శాతం పెరిగిపోతుంది. తద్వారా ఓవర్ హైడ్రేషన్‌క

Webdunia
గురువారం, 24 మే 2018 (16:05 IST)
నీటిని సేవించడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని లీటర్లు లీటర్లు తాగుతున్నారా? అయితే కాస్త ఆగండి. అవసరానికి మించి నీటిని తీసుకుంటే శరీరంలో ద్రవ పదార్థాల శాతం పెరిగిపోతుంది. తద్వారా ఓవర్ హైడ్రేషన్‌కు దారితీస్తుంది. 
 
ఓవర్ హైడ్రేషన్ కారణంగా శరీరంలో.. రక్తంలో సోడియం నిల్వలు ప్రమాదకర స్థాయిలో పడిపోతాయని యూనివర్శిటీ ఆఫ్ కెనడాకు చెందిన శాస్త్రవేత్త ఛార్లెస్ బోర్క్ హెచ్చరించారు. దీన్నే వైద్య పరిభాషలో హైపోనేట్రీమియా అంటారు. దీనివల్ల మెదడు వాపుకు గురయ్యే ఆస్కారం వుందని హెచ్చరిస్తున్నారు. 
 
అందుకే 35 ఏళ్లకు మించిన వారు పరిమితంగా నీళ్లు సేవించడం మంచిది. లేకుంటే మెదడు వాపుకు గురయ్యే ఆస్కారం వుందని పరిశోధకులు సూచిస్తున్నారు. పరిమిత నీటి సేవనం ద్వారా తలకు సంబంధించిన సమస్యలు, ఫిట్స్ వచ్చే అవకాశాలు చాలామటుకు తగ్గుతుంది. మెదడు దెబ్బతినడం, హృద్రోగ సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చునని పరిశోధకులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

తర్వాతి కథనం
Show comments