Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటిని లీటర్లు లీటర్లు తాగుతున్నారా? కాస్త ఆగండి..

నీటిని సేవించడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని లీటర్లు లీటర్లు తాగుతున్నారా? అయితే కాస్త ఆగండి. అవసరానికి మించి నీటిని తీసుకుంటే శరీరంలో ద్రవ పదార్థాల శాతం పెరిగిపోతుంది. తద్వారా ఓవర్ హైడ్రేషన్‌క

Webdunia
గురువారం, 24 మే 2018 (16:05 IST)
నీటిని సేవించడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని లీటర్లు లీటర్లు తాగుతున్నారా? అయితే కాస్త ఆగండి. అవసరానికి మించి నీటిని తీసుకుంటే శరీరంలో ద్రవ పదార్థాల శాతం పెరిగిపోతుంది. తద్వారా ఓవర్ హైడ్రేషన్‌కు దారితీస్తుంది. 
 
ఓవర్ హైడ్రేషన్ కారణంగా శరీరంలో.. రక్తంలో సోడియం నిల్వలు ప్రమాదకర స్థాయిలో పడిపోతాయని యూనివర్శిటీ ఆఫ్ కెనడాకు చెందిన శాస్త్రవేత్త ఛార్లెస్ బోర్క్ హెచ్చరించారు. దీన్నే వైద్య పరిభాషలో హైపోనేట్రీమియా అంటారు. దీనివల్ల మెదడు వాపుకు గురయ్యే ఆస్కారం వుందని హెచ్చరిస్తున్నారు. 
 
అందుకే 35 ఏళ్లకు మించిన వారు పరిమితంగా నీళ్లు సేవించడం మంచిది. లేకుంటే మెదడు వాపుకు గురయ్యే ఆస్కారం వుందని పరిశోధకులు సూచిస్తున్నారు. పరిమిత నీటి సేవనం ద్వారా తలకు సంబంధించిన సమస్యలు, ఫిట్స్ వచ్చే అవకాశాలు చాలామటుకు తగ్గుతుంది. మెదడు దెబ్బతినడం, హృద్రోగ సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చునని పరిశోధకులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments