Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వల్ల పెరుగుతున్న మానసిక సమస్యలు, ఎందుకంటే..?

Webdunia
గురువారం, 14 మే 2020 (18:30 IST)
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా మానసిక సమస్యలు అధికమౌతున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆందోళం వ్యక్తం చేసింది. అలాగే కొవిడ్-19తో పోరాడుతున్న ప్రపంచదేశాలు ఇకపై మానసిక వ్యాధులపై కూడా దృష్టి పెట్టాలని కోరింది. 
 
కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారు, వృద్ధులు, ఒంటరిగా ఉన్నవారు, వైద్య సిబ్బంది, పోలీసులు తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ఐరాస పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఒక డాక్యుమెంట్‌ను సైతం విడుదల చేసారు. 
 
కరోనాతో పోరాటం చేయడంతో పాటు మానసిక సమస్యల పట్ల ప్రభుత్వాలు ప్రాధాన్యతను ఇవ్వాల్సిందిగా సూచించింది. సొసైటీ బాగుండాలంటే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని యూఎన్ పేర్కొంది. మానసిక వ్యాధులు ఎక్కువైతే, పరిస్థితులు గందరగోళంగా ఉండవచ్చని హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

తర్వాతి కథనం
Show comments