Webdunia - Bharat's app for daily news and videos

Install App

విటమిన్ డి లోపంతో వున్నవారికి కోవిడ్ 19 వస్తే అంతేసంగతులు...

Webdunia
సోమవారం, 11 మే 2020 (23:10 IST)
విటమిన్ డి లోపంతో వున్నవారు అధిక సంఖ్యలో కోవిడ్ -19 బారిన పడినట్లు అధ్యయనంలో తేలింది. అంతేకాదు ఈ విటమిన్ లోపంతో వున్నవారు అధిక సంఖ్యలో మరణించినట్లు ఆ అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా 20 యూరోపియన్ దేశాలలో ఇది వెలుగుచూసినట్లు పేర్కొంది.
 
ఇంగ్లాండు లోని ఆంగ్లియా రస్కిన్ విశ్వవిద్యాలయం, క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్ కింగ్స్ లిన్ ఫౌండేషన్ ట్రస్ట్ శాస్త్రవేత్తల నేతృత్వంలోని ఈ పరిశోధన ఏజింగ్ క్లినికల్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ రీసెర్చ్ పత్రికలో ప్రచురించబడింది. విటమిన్ డి తెల్ల రక్త కణాల ప్రతిస్పందనను మాడ్యులేట్ చేస్తుందనీ, ఎక్కువ శోథ సైటోకిన్‌లను విడుదల చేయకుండా నిరోధిస్తుందని తేలింది.
 
కోవిడ్ వ్యాప్తి పైన జరిగిన కొత్త అధ్యయనం ప్రకారం ఇటలీ, స్పెయిన్ రెండూ అధిక కోవిడ్ -19 మరణాల రేటును కలిగి వున్నాయి. ఇక్కడ చనిపోయినవారంతా ఉత్తర యూరోపియన్ దేశాల కంటే తక్కువ సగటు విటమిన్ డి స్థాయిలను కలిగి ఉన్నట్లు తేలింది.
 
విటమిన్ డి తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుందని తేలింది. విటమిన్ డి ఎక్కడ అధికంగా లభ్యమవుతుందో తెలిసిందే. ఎండ ద్వారా ఈ విటిమిన్ పొందవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

తర్వాతి కథనం
Show comments