Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తపోటు చెక్ పెట్టే చెర్రీ పళ్ళు

చెర్రీ పళ్ళు అందంలోనే కాదు రుచిలోనూ రారాజులు. చెర్రీ జ్యూస్ రక్తపోటును బ్రహ్మాండంగా నియంత్రిస్తుంది. రక్తపోటుకు దీన్ని మంచి మందుగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని నార్తంబ్రియా యూనివర్శిటీ తమ పరిశోధనలో వెల్లడించింది. బిపి లక్షణాలు ప్రాథమిక

Webdunia
శనివారం, 18 జూన్ 2016 (13:25 IST)
చెర్రీ పళ్ళు అందంలోనే కాదు రుచిలోనూ రారాజులు. చెర్రీ జ్యూస్ రక్తపోటును బ్రహ్మాండంగా నియంత్రిస్తుంది. రక్తపోటుకు దీన్ని మంచి మందుగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని నార్తంబ్రియా యూనివర్శిటీ తమ పరిశోధనలో వెల్లడించింది. బిపి లక్షణాలు ప్రాథమిక దశలో ఉన్న వారికి ఈ జ్యూస్ ఇవ్వడం వల్ల ఏడు శాతం తగ్గుతుందని పేర్కొంటున్నారు.
 
రక్తపోటు తగ్గటానికి చెర్రీ పండులో ఉండే ఫెనొలిక్ యాసిడ్స్, ప్రొటోకాట్ చుక్, వానిలిక్ లు కారణమంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ పళ్ళ జ్యూసును తీసుకోవడం వల్ల వాస్క్యులర్ ఫంక్షన్ కూడా బాగుంటుందని అంటున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments