Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేన్సర్ రోగుల మనుగడ రేటు పెరగాలంటే!

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2016 (09:42 IST)
కేన్సర్ వ్యాధిబారిన పడితే జీవితంపై ఇక ఆశలు వదులుకోవాల్సిందే. అయితే, ఆస్పిరిన్ తీసుకోవడం వల్ల వీరి మనుగడ రేటు 20 శాతానికి పైగా పెరుగుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. కార్డిఫ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు పలు అధ్యయనాల్ని పరిశీలించడం ద్వారా ఈ అంశాన్ని నిర్ధరించారు. 
 
ఆస్పిరిన్‌ తీసుకోవడం ద్వారా కొన్ని రకాల కేన్సర్లు తగ్గుతాయనే విషయంలో గణనీయమైన ఆధారాలున్నాయని పరిశోధకులు పీటర్‌ ఎల్‌వుడ్‌ పేర్కొన్నారు. పేగులు, రొమ్ము, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ రోగులు, తాము పొందుతున్న చికిత్సతోపాటు తక్కువ మోతాదుల్లో ఆస్పిరిన్‌ తీసుకోవడం ద్వారా మరణాల రేటు 15 నుంచి 20 శాతం దాకా తగ్గినట్లు తేలిందనీ, క్యాన్సర్‌ వ్యాప్తికూడా తగ్గుతున్నట్లు వివరించారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

Show comments