Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట పడుకునే ముందు తినకూడని 8 పండ్లు ఏంటి?

సిహెచ్
గురువారం, 4 ఏప్రియల్ 2024 (15:40 IST)
రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు కొన్ని పండ్లను తినకూడదు. ఒకవేళ తింటే వాటివల్ల నిద్రాభంగంతో పాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
బాగా పుల్లగా వుండే నిమ్మ, నారింజ, ద్రాక్ష పండ్లు తింటే గుండెల్లో మంట రావచ్చు కనుక వీటిని తినరాదు.
పైనాపిల్ పండు కూడా ఆమ్లత్వం కలిగి వుంటుంది కనుక దీన్ని తింటే గుండెల్లో మంటతో పాటు జీర్ణసమస్యలు కూడా రావచ్చు.
మామిడి పండ్లలో అధికస్థాయిలో చక్కెరలు వుంటాయి కనుక వీటిని పడుకునే ముందు తింటే చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
అధికస్థాయిలో నీటిశాతం కలిగిన పుచ్చకాయలు తింటే రాత్రివేళ మూత్రానికి పలుమార్లు వెళ్లాల్సి రావచ్చు.
పడుకోబోయే ముందు బొప్పాయిని కూడా తినకూడదు ఎందుకంటే ఇందులోని ఎంజైమ్స్ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపచ్చు.
కివి పండ్లలో ఫైబర్ స్థాయిలు ఎక్కువగా వున్నప్పటికీ రాత్రివేళ తింటే కడుపులో గడబిడ, గ్యాస్ సమస్య తలెత్తవచ్చు.
రాత్రి పడుకునే ముందు జామకాయలు తినరాదు ఎందుకంటే అవి తింటే అవే త్రేన్పులు, కడుపులో అసౌకర్యం కలుగుతుంది.
దానిమ్మ కాయలను కూడా రాత్రి పడుకునేముందు తినకపోవడమే మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

తర్వాతి కథనం
Show comments