Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట పడుకునే ముందు తినకూడని 8 పండ్లు ఏంటి?

సిహెచ్
గురువారం, 4 ఏప్రియల్ 2024 (15:40 IST)
రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు కొన్ని పండ్లను తినకూడదు. ఒకవేళ తింటే వాటివల్ల నిద్రాభంగంతో పాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
బాగా పుల్లగా వుండే నిమ్మ, నారింజ, ద్రాక్ష పండ్లు తింటే గుండెల్లో మంట రావచ్చు కనుక వీటిని తినరాదు.
పైనాపిల్ పండు కూడా ఆమ్లత్వం కలిగి వుంటుంది కనుక దీన్ని తింటే గుండెల్లో మంటతో పాటు జీర్ణసమస్యలు కూడా రావచ్చు.
మామిడి పండ్లలో అధికస్థాయిలో చక్కెరలు వుంటాయి కనుక వీటిని పడుకునే ముందు తింటే చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
అధికస్థాయిలో నీటిశాతం కలిగిన పుచ్చకాయలు తింటే రాత్రివేళ మూత్రానికి పలుమార్లు వెళ్లాల్సి రావచ్చు.
పడుకోబోయే ముందు బొప్పాయిని కూడా తినకూడదు ఎందుకంటే ఇందులోని ఎంజైమ్స్ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపచ్చు.
కివి పండ్లలో ఫైబర్ స్థాయిలు ఎక్కువగా వున్నప్పటికీ రాత్రివేళ తింటే కడుపులో గడబిడ, గ్యాస్ సమస్య తలెత్తవచ్చు.
రాత్రి పడుకునే ముందు జామకాయలు తినరాదు ఎందుకంటే అవి తింటే అవే త్రేన్పులు, కడుపులో అసౌకర్యం కలుగుతుంది.
దానిమ్మ కాయలను కూడా రాత్రి పడుకునేముందు తినకపోవడమే మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె .. కుటుంబం మొత్తం ఆత్మహత్య..

నువ్వు చనిపోవాలంటూ భర్త వేధింపులు - నవ వధువు ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

తర్వాతి కథనం
Show comments