రాత్రిపూట పడుకునే ముందు తినకూడని 8 పండ్లు ఏంటి?

సిహెచ్
గురువారం, 4 ఏప్రియల్ 2024 (15:40 IST)
రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు కొన్ని పండ్లను తినకూడదు. ఒకవేళ తింటే వాటివల్ల నిద్రాభంగంతో పాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
బాగా పుల్లగా వుండే నిమ్మ, నారింజ, ద్రాక్ష పండ్లు తింటే గుండెల్లో మంట రావచ్చు కనుక వీటిని తినరాదు.
పైనాపిల్ పండు కూడా ఆమ్లత్వం కలిగి వుంటుంది కనుక దీన్ని తింటే గుండెల్లో మంటతో పాటు జీర్ణసమస్యలు కూడా రావచ్చు.
మామిడి పండ్లలో అధికస్థాయిలో చక్కెరలు వుంటాయి కనుక వీటిని పడుకునే ముందు తింటే చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
అధికస్థాయిలో నీటిశాతం కలిగిన పుచ్చకాయలు తింటే రాత్రివేళ మూత్రానికి పలుమార్లు వెళ్లాల్సి రావచ్చు.
పడుకోబోయే ముందు బొప్పాయిని కూడా తినకూడదు ఎందుకంటే ఇందులోని ఎంజైమ్స్ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపచ్చు.
కివి పండ్లలో ఫైబర్ స్థాయిలు ఎక్కువగా వున్నప్పటికీ రాత్రివేళ తింటే కడుపులో గడబిడ, గ్యాస్ సమస్య తలెత్తవచ్చు.
రాత్రి పడుకునే ముందు జామకాయలు తినరాదు ఎందుకంటే అవి తింటే అవే త్రేన్పులు, కడుపులో అసౌకర్యం కలుగుతుంది.
దానిమ్మ కాయలను కూడా రాత్రి పడుకునేముందు తినకపోవడమే మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

సీబీఐ కేసును కొట్టివేయాలి.. వై. శ్రీలక్ష్మి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు రిజర్వ్

ప్రకాశం జిల్లాలో కంపించిన భూమి.. రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలు

Revanth Reddy: ఒకే వేదికపై రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ.. రేవంత్ ప్లాన్ సక్సెస్ అవుతుందా?

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

తర్వాతి కథనం
Show comments