Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తపోటు భారతం... 20 కోట్ల మందికి హైబీపీ : లండన్ శాస్త్రవేత్తలు

దేశంలో అధిక రక్తపోటు (హైబీపీ) బారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ సర్వేలో భారత్‌లో రక్తపోటు బారిన పడిన వారి సంఖ్య 20 కోట్లుగా ఉన్నట్టు ప

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (10:03 IST)
దేశంలో అధిక రక్తపోటు (హైబీపీ) బారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ సర్వేలో భారత్‌లో రక్తపోటు బారిన పడిన వారి సంఖ్య 20 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. 
 
ప్రపంచ వ్యాప్తంగా అధిక రక్తపోటు బాధితులు వందకోట్లకు పైగానే ఉన్నట్లు ఈ శాస్త్రవేత్తలు భారీ స్థాయిలో చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. గత 40 ఏళ్ల కాలంలో ఈ తరహా బాధితుల సంఖ్య రెట్టింపైనట్లు తేల్చారు. 
 
2015లో ప్రపంచంలోని అధిక రక్తపోటు బాధితులైన వయోజనుల్లో సగానికిపైగా ఆసియాలోనే ఉన్నట్లు గుర్తించారు. చైనాలో సుమారు 22.6 కోట్ల మంది ఉండగా, భారత్‌లో 20 కోట్లమంది ఉన్నట్లు పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

తర్వాతి కథనం
Show comments