Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను వణికిస్తోన్న న్యూమోనియా: గంటకు ఐదుగురు..

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (19:19 IST)
భారతదేశాన్ని చిన్నపిల్లలకు ఎక్కువగా వచ్చే న్యూమోనియా వణికిస్తోందని సర్వేలో తేలింది. న్యూమోనియా కారణంగా ఏటా 18.40 లక్షల మంది చిన్నారులు బలవుతున్నారని సర్వే స్పష్టం చేసింది.
 
కేవలం బీహార్‌లోనే ఏటా 40,480 మంది చిన్నారులు మరణిస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది. ఆ లెక్కన ప్రతి గంటకూ ఐదుగురు చిన్నారులు న్యూమోనియా కారణంగా మృత్యువాతపడుతుండగా, ప్రతి రోజూ 100 మంది చిన్నారులు మరణిస్తున్నారని సర్వే తెలిపింది. మరి న్యూమోనియా నివారణకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి. 

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments