Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరుగుతున్న గుండె - బీపీ రోగుల సంఖ్య

Webdunia
దేశంలో పెరుగుతున్న ఆదాయాలు, మారుతున్న ఆహారపు అలవాట్లు కారణంగా పేద మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాల్లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా వారిలో శారీరక శ్రమను దూరం చేస్తున్నాయి. పైపెచ్చు.. ఈ పోటీ ప్రపంచంలో యువతీయువకులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు.

దీంతో దేశంలో బీపీ, హృద్రోగ సమస్యల బారినపడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. బ్రిటిష్ జర్నల్ తాజాగా ప్రకటించిన నివేదిక ప్రకారం 1980 నుంచి 2000 వరకు దేశంలో 13.19 కోట్ల మందికి బీపీతో బాధపడుతున్నట్టు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే మన దేశంలో 14 శాతం మంది బీపీ రోగులు ఉండగా, దేశంలో 70 శాతం మందికి అధిక రక్తపు పోటు ఉన్నట్టు తెలిపింది.

అలాగే, ప్రపంచ స్థాయిలో మహిళల్లో రక్తపుపోటు ప్రమాణాలు 2.7 మిల్లీగ్రాముల తగ్గితే మన దేశపు మహిళల్లో మాత్రం 2.4 మిల్లీగ్రామ్స్ పెరిగినట్టు పేర్కొంది. అలాగే, పురుషుల్లో ఇది 2.3 (ప్రపంచ వ్యాప్తంగా), భారత్‌లో 2.2 మిల్లీగ్రామ్స్‌గా ఉన్నట్టు ఆ జర్నల్స్ వెల్లడించింది. ఈ బీపీ లెవెల్స్ పెరగడానికి మారుతున్న ఆహారపు అలవాట్లు, ఉప్పు, కారాన్ని ఎక్కువగా తీసుకోవడం, యువతలో పని ఒత్తిడి వంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments