Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రలేమితో అనారోగ్య సమస్యలు అనేకం

నిద్రతగ్గితే బరువుతోపాటు ఇతర సమస్యలు కూడా కలుగుతుందని నిపుణులు అంటున్నారు. మనిషికి దాదాపు 7 గంటలకు పైగా నిద్ర అవసరం అని వారంటున్నారు. అవసరం అయినదానికంటే తక్కువగా నిద్రపోయే మహిళలు, పురుషులు బరువు పెరిగ

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (16:04 IST)
నిద్రతగ్గితే బరువుతోపాటు ఇతర సమస్యలు కూడా కలుగుతుందని నిపుణులు అంటున్నారు. మనిషికి దాదాపు 7 గంటలకు పైగా నిద్ర అవసరం అని వారంటున్నారు. అవసరం అయినదానికంటే తక్కువగా నిద్రపోయే మహిళలు, పురుషులు బరువు పెరిగే అవకాశం ఎక్కువని రుజువయ్యింది. రోజుకు 5 గంటలు, అంతకంటే తక్కువ నిద్రపోయేవారు 7 గంటలకు పైగా నిద్రపోయేవారి కంటే అధిక బరువు ఉన్నట్లు గుర్తించారు. 
 
ఆరుగంటలు నిద్రపోయే వారు 7 గంటలు అంతకంటే ఎక్కువ సేపు నిద్రపోయే వారికంటే 1.5 పౌండ్లు బరువు అధికంగా ఉన్నట్లు పరిశోధనలు తేల్చాయి. నిద్రలేమికి, బరువు పెరగడానికి గల సంబంధం శారీరక కార్యకలా పాలు, ఆహార అలవాట్లతో ముడిపడి ఉంటుంది. నిద్ర ఎక్కువగా పోయేవారి కంటే తక్కువ నిద్ర పోయేవారి లో క్యాలరీల స్వీకరణ తక్కువ స్థాయిలో ఉంటుంది. 
 
నిద్ర తక్కువైతే శారీరక, మానసిక సమస్యలు తప్పవు. నిద్రలోకి జారుకోలేకపోవడం, ఒకవేళ నిద్రపట్టినా తెల్లవారుజామున నిద్రలేవడం, రాత్రిళ్లు మళ్లీ మళ్లీ మెళకువరావడం, ప్రశాంతమైన నిద్రలేకపోవడం నిద్రలేమి సమస్యకు సంబంధించిన కొన్ని ముఖ్య కారణాలు. అయితే ఈ సమస్యకు పరిష్కారం కూడా ఉంది. 
 
హోమియోలో నిద్రలేమి సమస్యకు మంచి చికిత్స అందుబాటులో ఉంది. నక్స్‌వామికా, ఓపియమ్, బెల్లడోనా, ఆర్సినిక్ ఆల్బమ్ వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. పాసీఫ్లోరా 20 - 25 చుక్కలు అరకప్పు నీళ్లలో కలుపుకుని తాగితే గాఢంగా నిద్రపడుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రైలు పట్టాలపై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌‍ప్రెస్

స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్ యాప్‌ను తక్షణమే తొలగించాలి.. పౌరులకు ఆదేశం

FASTag: ఆగస్టు 15 నుండి రూ.3,000 ధరతో కూడిన ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్

మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

తర్వాతి కథనం
Show comments