Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదాపిండి తింటే మధుమేహం తప్పదు..

మైదాపిండితో చేసే ఆహార పదార్థాలను లాగిస్తున్నారా? రుచిగా వున్నాయని పరోటాలు తీసుకుంటే మధుమేహం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైదాపిండిని గోధుమల నుంచి తయారవుతున్నా.. వాటిలో కలిపే రసాయనాల ద్వా

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2017 (07:57 IST)
మైదాపిండితో చేసే ఆహార పదార్థాలను లాగిస్తున్నారా? రుచిగా వున్నాయని పరోటాలు తీసుకుంటే మధుమేహం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైదాపిండిని గోధుమల నుంచి తయారవుతున్నా.. వాటిలో కలిపే రసాయనాల ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవని వారు చెప్తున్నారు. 
 
మైదాపిండిలో కార్బోహైడ్రేట్లను అధిక స్థాయిలో కలిగి ఉండి, చాలా తక్కువ మోతాదులో పోషకాలను కలిగి ఉంటుంది. తద్వారా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు తప్పవు. మైదాపిండి తయారీలో భాగంగా అందులో కలిపే ఫోలిక్ యాసిడ్ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం వుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
మైదాలో పొటాషియం అధికంగా జోడిస్తారు. ఇవి శరీర కణాలకు మంచిది కాదు. క్యాన్సర్‌కు కారకమవుతుంది. హానికరమైన ప్రభావాలను కలుగజేసే అల్లాక్సాన్‌ మైదాలో వుంటుంది. దీనివల్ల మధుమేహం తప్పదు. 
 
మైదాను ఉపయోగించి చేసే పిజ్జా, కుకీస్, పాస్తా, ఫాస్ట్‌ఫుడ్స్ తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇందులో అవశ్యం లేని అమైనో ఆమ్లాన్ని కలుపుతున్నారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మైదాపిండిని డైట్‌లో చేర్చుకోకపోవడమే ఉత్తమం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె .. కుటుంబం మొత్తం ఆత్మహత్య..

నువ్వు చనిపోవాలంటూ భర్త వేధింపులు - నవ వధువు ఆత్మహత్య

Bihar : పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. పొదల్లో ఒకరి తర్వాత ఒకరు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

తర్వాతి కథనం
Show comments