Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలనుకుంటే.. పండ్లను ఎప్పుడు తీసుకోవాలి?

పండ్లు ఎప్పుడు తీసుకోవాలి. వాటిని ఏ సమయంలో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. భోజనానికి మధ్య లేదా ఖాళీ కడుపుతో వున్నప్పుడు పండ్లను తీసుకోవచ్చు. అలాగే భోజనానికి

Webdunia
శనివారం, 5 మే 2018 (11:19 IST)
పండ్లు ఎప్పుడు తీసుకోవాలి. వాటిని ఏ సమయంలో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. భోజనానికి మధ్య లేదా ఖాళీ కడుపుతో వున్నప్పుడు పండ్లను తీసుకోవచ్చు. అలాగే భోజనానికి ముందు లేదా తర్వాత అరగంట విరామంతో పళ్లు తినాలి. ఇలా చేస్తే పండ్లలోని పోషకాలు శరీరానికి అందుతాయి. 
 
అదేవిధంగా వ్యాయామానికి ముందు తర్వాత పండ్లు తీసుకుంటే శరీరం అలసిపోకుండా ఉంటుంది. పళ్లలోని పోషకాలను శరీరం సమర్థంగా శోషించుకోవాలంటే అల్పాహారంగా పండ్లను తీసుకోవడం మరిచిపోకూడదు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు భోజనానికి అరగంట ముందు పళ్లు తింటే పొట్ట నిండి ఆకలి తగ్గుతుంది. ఫలితంగా భోజనం తక్కువ తీసుకుంటారు. దీంతో బరువు తగ్గుతారు. ఒబిసిటీ దూరమవుతుంది. 
 
కానీ బరువు తగ్గాలనుకుంటే చక్కెర ఎక్కువగా ఉండే అరటి, మామిడి, ద్రాక్ష పళ్లు తినటం తగ్గించాలి.  కానీ నిద్రించేందుకు ముందు మాత్రం పండ్లను తీసుకోకూడదు. పుచ్చ, తర్బూజా లాంటి పళ్లు తిన్నా ఆకలి అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments