Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పూన్‌తో ఆహారం తింటున్నారా? ఐతే ఇది చదవాల్సిందే...

ఆహారం తీసుకునేటప్పుడు స్పూన్లను వాడుతున్నారా? అయితే ఇకపై వాటిని పక్కన పెట్టేయమంటున్నారు వైద్యులు. చేతితో ఆహారాన్ని కలుపుకుని తీసుకుంటే శరీరానికి బలం చేకూరుతుందట. చేతిలో ఆహారాన్ని తీసుకుంటే కొన్ని మిలియన్ల నరాలు మెదడుకు సిగ్నల్స్ పంపిస్తాయని ఆరోగ్య ని

Webdunia
సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (15:49 IST)
ఆహారం తీసుకునేటప్పుడు స్పూన్లను వాడుతున్నారా? అయితే ఇకపై వాటిని పక్కన పెట్టేయమంటున్నారు వైద్యులు. చేతితో ఆహారాన్ని కలుపుకుని తీసుకుంటే శరీరానికి బలం చేకూరుతుందట. చేతిలో ఆహారాన్ని తీసుకుంటే కొన్ని మిలియన్ల నరాలు మెదడుకు సిగ్నల్స్ పంపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 
ఆహారాన్ని చేతిలో కలిపి తీసుకుంటే మెదడు, పొట్టకు సంకేతాలిస్తుంది. ఇలా జరిగితే కడుపులో జీర్ణ రసాలు, ఎంజైమ్‌లు విడుదల కావడం ద్వారా జీర్ణశక్తి పెరుగుతుంది. వేళ్ళతో ఆహారాన్ని కలుపుకుని ఉండలుగా తీసుకోవడం ద్వారా రక్తప్రసరణ స్థాయి మరింత వేగవంతమవుతుందట. చేతి వ్రేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల వ్రేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది. చేతి వ్రేళ్ళ ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీ ఇల్లు ఎక్కడో చెబితే రోజూ వచ్చి కనబడి వెళ్తా: బిగ్ టీవీ రిపోర్టర్‌కి కొడాలి నాని షాక్ (Video)

జనసేన ఆవిర్భావ మహానాడుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!!

ఈ పోలీసులందర్నీ బట్టలూడిదీసి నిలబెడతాం : పులివెందుల ఎమ్మెల్యే జగన్ వార్నింగ్ (Video)

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments