Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింతగింజల నీరు తాగితే ఏమవుతుందో తెలుసా? (video)

Webdunia
శనివారం, 11 మార్చి 2023 (20:18 IST)
చింతపండు గింజలు. ఈ గింజల రసం అజీర్ణాన్ని నయం చేయడానికి, పిత్త ఉత్పత్తిని పెంచడానికి సహజ నివారణగా ప్రసిద్ధి చెందింది. ఇంకా చింతగింజలు కలుగజేసే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. చింతపండు గింజల పొడిని చిగుళ్ళు, దంతాల మీద రుద్దడం వల్ల ప్రయోజనకరంగా వుంటుంది. చింతగింజల రసంలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్‌ను మరింత తగ్గిస్తుంది.
 
చింతపండు గింజలు చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పేగు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల నుండి చింతగింజలు కాపాడుతాయి. చింతపండు గింజలు ప్యాంక్రియాస్‌ను రక్షిస్తాయి, ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పరిమాణాన్ని పెంచుతాయి.
 
చింతపండు గింజల నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు క్రమబద్దీకరించవచ్చు.
చింతపండు విత్తనాలలో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటు- హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉపయోగపడుతుంది.

 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments