Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనీమియా సమస్యతో బాధపడేవారు మామిడి పండ్ల రసం తాగితే ఏమవుతుంది?

Webdunia
సోమవారం, 10 మే 2021 (23:19 IST)
మామిడిపండ్ల సీజన్ ఇది. ఈ పండ్లను పిల్లలు, పెద్దలు అమితంగా ఇష్టపడతారు. ఈ పండుని రసం చేసుకుని తాగడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మామిడి పండు రసంలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం. 
 
మామిడి పండులో విటమిన్ సి, బీటాకెరోటిన్, పొటాషియం, ఐరన్ మరియు న్యూట్రియంట్స్ మన శరీరాన్ని వివిద రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. ఈ పండు జ్యూస్‌ని తాగడం వలన ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.
 
అనీమియా సమస్యతో బాధపడేవారు మామిడి పండ్ల రసం తాగడం వలన అద్బుతమైన ప్రయోజనం కలుగుతుంది. దీనిలో ఉండే ఐరన్ ఈ సమస్యను నివారిస్తుంది. మామిడి రసం ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. అంతేకాకుండా దీనిలో ఉండే విటమిన్ ఎ కంటి సంబందిత సమస్యలను నివారిస్తుంది.
 
ఈ రసాన్ని తాగడం వలన రక్తపొటుని అదుపులో ఉంచుతుంది. కొలస్ట్రాల్ లెవల్స్‌ని అదుపులో ఉంచుతుంది. ఈ పండు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. మామిడి పండ్ల రసాన్ని ప్రతిరోజు తాగడం వలన చర్మ సంబంధిత సమస్యలు, మొటిమలు, మచ్చలను నయం చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.

సంబంధిత వార్తలు

23 ఏళ్ల మహిళపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం.. గాయంపై కారం పొడిని..?

వైకాపాకు ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే : వైఎస్ షర్మిల

న్యాయం కోసం పోరాడుతున్నాం.. షర్మిలను గెలిపించండి : సునీత

ప్రియురాలు దూరం పెడుతోందని కత్తితో పలుమార్లు పొడిచి దారుణ హత్య చేసిన యువకుడు

తెలంగాణకు గుడ్ న్యూస్: 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో వర్షాలు

పొట్టెల్ లాంటి చిన్న, రూరల్ సినిమాలని ప్రోత్సహించండి : డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

మ్యాడ్ స్క్వేర్ తో నవ్వుల సునామీకి సిద్దమవుతున్న నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్

ఓటుకు 5000 లక్ష్మీ కటాక్షం కురిపిస్తున్న సాయి కుమార్

మహేష్ బాబు, రాజమౌళి కలయికతో ఎయిర్ పోర్ట్ లో హల్ చల్

నల్గొండ లో క్లైమాక్స్ చిత్రీకరణ చేయనున్న పోలీస్ వారి హెచ్చరిక

తర్వాతి కథనం
Show comments