అనీమియా సమస్యతో బాధపడేవారు మామిడి పండ్ల రసం తాగితే ఏమవుతుంది?

Webdunia
సోమవారం, 10 మే 2021 (23:19 IST)
మామిడిపండ్ల సీజన్ ఇది. ఈ పండ్లను పిల్లలు, పెద్దలు అమితంగా ఇష్టపడతారు. ఈ పండుని రసం చేసుకుని తాగడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మామిడి పండు రసంలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం. 
 
మామిడి పండులో విటమిన్ సి, బీటాకెరోటిన్, పొటాషియం, ఐరన్ మరియు న్యూట్రియంట్స్ మన శరీరాన్ని వివిద రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. ఈ పండు జ్యూస్‌ని తాగడం వలన ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.
 
అనీమియా సమస్యతో బాధపడేవారు మామిడి పండ్ల రసం తాగడం వలన అద్బుతమైన ప్రయోజనం కలుగుతుంది. దీనిలో ఉండే ఐరన్ ఈ సమస్యను నివారిస్తుంది. మామిడి రసం ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. అంతేకాకుండా దీనిలో ఉండే విటమిన్ ఎ కంటి సంబందిత సమస్యలను నివారిస్తుంది.
 
ఈ రసాన్ని తాగడం వలన రక్తపొటుని అదుపులో ఉంచుతుంది. కొలస్ట్రాల్ లెవల్స్‌ని అదుపులో ఉంచుతుంది. ఈ పండు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. మామిడి పండ్ల రసాన్ని ప్రతిరోజు తాగడం వలన చర్మ సంబంధిత సమస్యలు, మొటిమలు, మచ్చలను నయం చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

తర్వాతి కథనం
Show comments