Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధ్యానం చేస్తే ఎంత శక్తిమంతం అవుతారో తెలుసా?

Webdunia
మంగళవారం, 20 జూన్ 2023 (16:31 IST)
ధ్యానం లేదా మెడిటేషన్. ధ్యానం చేస్తే పలు అనారోగ్య సమస్యలు తగ్గుతాయంటారు. అంతేకాదు, మనసు ప్రశాంతంగా మారడంతో సానుకూల దృక్పథం ఏర్పడి జీవితంలో రాణిస్తారు. ధ్యానంతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ధ్యానంతో మానసిక, శారీరక శ్రేయస్సు కలుగుతుంది. ఒత్తిడితో కూడిన పరిస్థితులపై కొత్త దృక్పథాన్ని పొందే శక్తి వస్తుంది.

ఒత్తిడిని నిర్వహించడానికి నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ధ్యానం మేలు చేస్తుంది. వర్తమానంపై దృష్టి సారిస్తూ విజయపధంలో నడిచేందుకు ధ్యానం తోడ్పడుతుంది. ప్రతికూల భావోద్వేగాలను తగ్గించడంలో మెడిటేషన్ కీలకపాత్ర పోషిస్తుంది. ధ్యానంతో ఊహాశక్తితో పాటు సృజనాత్మకత పెరుగుతుంది.
 
ధ్యానం చేసేవారిలో బాగా సహనం పెరుగుతుంది. ధ్యానంతో విశ్రాంతి హృదయ స్పందన రేటును తగ్గించడం ద్వారా ఆరోగ్యంగా వుండవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో బిస్ట్రోలో డ్రగ్ పార్టీ జరిగిందా?

తండ్రి ఫిర్యాదు ఎఫెక్ట్.. ఠాణాలో తనయుడు ... నిరసన తెలిపిన హీరో (Video)

Delhi: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? మహిళను ముఖ్యమంత్రి చేయనున్నారా?

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

తర్వాతి కథనం
Show comments