Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనె మోతాదుకి మించి సేవిస్తే ఏం చేస్తుందో తెలుసా?

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (23:29 IST)
తేనె. ఈ తేనెను తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఐతే ఇదే తేనెతో నష్టాలు కూడా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. తేనెను మోతాదుకి మించి అధికంగా వినియోగిస్తే రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. తేనెను క్రమంతప్పకుండా ఎక్కువసేపు తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. తేనె అధిక వినియోగం శరీరంలో ఫ్రక్టోజ్ పరిమాణాన్ని పెంచడమే కాకుండా చిన్న ప్రేగు బలహీనపడే అవకాశాలను పెంచుతుంది.
 
తేనెను మోతాదుకి మించి తీసుకోవడం వల్ల దంతాలు, చిగుళ్లకు హాని కలుగుతుంది. కొందరికి తేనె జీర్ణం కాదు మరికొందరికి అది ఎలర్జీ కూడా. తేనెను అధిక మోతాదులో సేవిస్తే బరవు పెరగడం ఖాయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments