Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

సిహెచ్
శనివారం, 27 ఏప్రియల్ 2024 (23:22 IST)
కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి స్ట్రాబెర్రీ ఆరోగ్యకరం అని వైద్య నిపుణులు చెబుతారు. ఆహారంలో స్ట్రాబెర్రీలను చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
స్ట్రాబెర్రీలో పొటాషియం తక్కువగా ఉంటుంది, ఇది మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారికి మంచిది.
స్ట్రాబెర్రీలలో విటమిన్ సి, ఆంథోసైనిన్లు, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కనుక కిడ్నీలకు మేలు చేస్తాయి.
ఫైబర్ అధికంగా ఉండే స్ట్రాబెర్రీలు తింటుంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి.
మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి గుండె ఆరోగ్యంగా వుండాలి, స్ట్రాబెర్రీలు దీనికి దోహదపడతాయి.
కిడ్నీ రోగులు తక్కువ భాస్వరం, సోడియం వున్న ఆహారాన్ని తినమంటారు. ఇవి స్ట్రాబెర్రీలలో వున్నాయి.
డయాలసిస్ చేయించుకుంటున్న వారు లేదా కిడ్నీ వ్యాధి ముదిరిన వారు స్ట్రాబెర్రీలను తీసుకోకూడదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments