ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

సిహెచ్
గురువారం, 5 ఫిబ్రవరి 2026 (22:52 IST)
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
ఉప్పు. రోజుకి 5 గ్రాముల కంటే తక్కువ మోతాదులో శరీరానికి అందాలి. అంతకుమించి శరీరానికి అందిస్తే అనారోగ్యానికి కారణమవుతుంది. ఉప్పు అధికంగా తింటే కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఉప్పు అధికంగా తీసుకుంటే కిడ్నీ సమస్యలు వస్తాయి.
రక్తపోటు పెరుగుతుంది. వికారం, వాంతులు, కళ్లు తిరుగుతాయి.
గుండె సంబంధ వ్యాధులు రావడానికి ఉప్పు అధిక మోతాదులో వాడటం కారణం అవుతుంది.
శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది.
కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం వుంటుంది.
శరీరం డీహైడ్రేషన్ సమస్యకు గురవుతుంది.
పక్షపాతం వచ్చే ప్రమాదం సైతం వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అస్వస్థతకు గురైన శరద్ పవార్ : మళ్లీ ఆస్పత్రిలో చేరిక

ప్రియురాలితో గడిపేందుకు కిడ్నాప్ డ్రామా ఆడిన వ్యక్తి.. చివరకు...

పాత కక్షలు... వ్యాపారిని హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు.. ఎక్కడ?

సహజీవనంలో పెళ్లి ప్రస్తావన.. యువతి ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించిన ప్రియుడు

దేశంలో భారీ దాడులకు కుట్ర.. తమిళనాడులో ఉగ్రవాదుల అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalki 2 shoot: కల్కి 2 తాజా అప్ డేట్ - ప్రభాస్, అమితాబ్ బచ్చన్ పై సన్నివేశాల చిత్రీకరణ

Varalakshmi: వరలక్ష్మి ని చూసి బాలయ్య గారు ఊర్వశి శారద తో పోల్చారు : గోపీచంద్ మలినేని

బ్యాండ్ మేళం నుంచి ఎనర్జిటిక్ సాంగ్ తిప్పుకుంటన్నవ్ రిలీజ్

Trigun: త్రిగుణ్ హీరోగా లక్కీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఆకర్షిత చిత్రం ప్రారంభం

Anil Ravipudi : రీల్ లైఫ్ లో రియల్ లైఫ్ జంట కిల్లర్ లో ఆసక్తికరంగా ఉంది : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments