Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున నీళ్లు తాగితే.. ఏం జరుగుతుంది?

Webdunia
బుధవారం, 13 జనవరి 2016 (09:10 IST)
చాలా మంది నీరు తాగేందుకు ఆసక్తి చూపరు. కానీ వైద్యుడు మాత్రం ప్రతి రోజూ కనీసం రెండు లీటర్ల నీరు తాగాలని చెపుతుంటారు. అయితే, పగటి పూట నీరు తాగినా తాగకపోయినా.. పరగడుపున మాత్రం ఖచ్చితంగా నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెపుతున్నారు. పరగడపున నీరు తాగడం వల్ల.. 
 
రక్త కణాలను శుద్ధి చేసి శరీరంలోని మలినాలను తొలగిస్తుంది.
కొత్త రక్తం తయారీని, కండర కణాల వృద్ధికి తోడ్పడుతుంది.
పరిగడుపున ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగితే పెద్దపేగు శుభ్రపడి, మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది.
బాడీ మెటబాలిజం చైతన్యమై బరువును అదుపులో ఉంచుతుంది.
శరీరం ద్రవ పదార్థాన్ని కోల్పోకుండా, ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా చేస్తుంది. 

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments