Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున నీటిని సేవిస్తే.. ఎసిడిటీ మటాష్.. మెటబాలిక్ రేటు పెరుగుతుందట..

పరగడుపున నీటిని సేవిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రివేళ శరీరం టాక్సిన్స్‌ను సేకరిస్తుంది. ఆ టాక్సిన్స్ తొలగిపోవాలంటే.. ఉదయం బ్రష్ చేశాక పరగడుపున నీళ్లు తాగాలం

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (17:49 IST)
పరగడుపున నీటిని సేవిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రివేళ శరీరం టాక్సిన్స్‌ను సేకరిస్తుంది. ఆ టాక్సిన్స్ తొలగిపోవాలంటే.. ఉదయం బ్రష్ చేశాక పరగడుపున నీళ్లు తాగాలంటున్నారు. పరగడుపున నీళ్లు తాగితే పేగుల్లో కదలికలు పెరుగుతాయి.

ఉదయం పూట నీరు సేవించడం ద్వారా ఆ టాక్సిన్స్‌ తొలగిపోతాయి. అజీర్తి సమస్యకు కారణం పొట్టలో ఎసిడిటీ పెరిగిపోవడమే. గుండెలో మంటకు కూడా యాసిడ్‌ రిఫ్లక్స్‌ కారణమవుతుంది. పరగడపున నీళ్లు తాగితే యాసిడ్‌ డైల్యూట్‌ అయి సమస్య చాలా వరకు తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
పరగడుపున నీటిని సేవించడం ద్వారా కనీసం మెటబాలిక్‌ రేటు 24 శాతం వరకు పెరుగుతుంది. కఠినమైన ఆహార నియమాలు పాటించేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కండర కణజాలంతో పాటు కొత్త రక్తకణాలు ఉత్పత్తి బాగా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

తలనొప్పి, శరీర నొప్పులు, గుండెపోటు, కిడ్నీ సంబంధిత రోగాలు, వేవిళ్లు, దంత సమస్యలు, డయాబెటిస్, కంటి రోగాలు, క్యాన్సర్, నెలసరి సమస్యలు, ఎముకల సంబంధిత వ్యాధులు, మూర్ఛ, చర్మ వ్యాధులు, ఆస్తమా, టీబీ  వంటి వివిధ సమస్యలకు నీటి ద్వారా వంద శాతం దూరమవుతాయి.

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments