Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలుతో పాటు ఈ పదార్థాలు తినరాదు, ఎందుకు?

సిహెచ్
సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (21:40 IST)
పాలు బలవర్థకమైనవి అని తెలుసు. అందుకే పాలు తాగేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా పాలు తాగేవారు కొన్ని పదార్థాలను పాలు తాగేటపుడు తీసుకోరాదు. అవేమిటో తెలుసుకుందాము.
 
పాలు తాగి వెంటనే పెరుగును తినరాదు, అలా తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
పాలు తాగుతూ పుల్లటి రుచి వుండే పండ్లను తినరాదు, ఇది ఆరోగ్యానికి సమస్య తెస్తుంది.
అరటి పండు- పాలు రెండూ కలిపి తీసుకోరాదు. ఎందుకంటే ఇవి రెండూ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.
పాలు తాగిన వెంటనే చేపలు తినకూడదు. కనుక వాటికి దూరంగా వుండాలి.
కర్బూజ-పాలు రెండూ కలిపి సేవించకూడదు. అలా చేసినవారికి గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తే ఆస్కారం వుంటుంది.
అధిక మసాలాతో చేసిన పదార్థాలను-పాలను రెండూ కలిపి ఒకేసారి తీసుకోరాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

తర్వాతి కథనం
Show comments