పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

సిహెచ్
శుక్రవారం, 13 డిశెంబరు 2024 (22:33 IST)
పాల ఉత్పత్తి అయిన పెరుగు పలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవేస్తుంది. పెరుగును అన్నంలో కలుపుకుని తినడమే కాకుండా కొన్నిసార్లు ఔషధంగా కూడా వాడుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాము.
 
జీల‌క‌ర్ర‌ను కాస్త తీసుకుని పొడి చేసి దాన్నిఓ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.
కొద్దిగా న‌ల్ల ఉప్పును పొడి చేసి దాన్ని క‌ప్పు పెరుగులో క‌లుపుకుని తాగితే జీర్ణ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.
గ్యాస్‌, అసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ మిశ్రమం ఎంతో మేలు చేస్తుంది.
పెరుగులో కాస్త చ‌క్కెర క‌లుపుకుని తింటే శ‌రీరానికి తక్షణ శ‌క్తి అంది మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు తగ్గుతాయి.
కొద్దిగా వామును క‌ప్పు పెరుగులో క‌లిపి తింటే నోటి పూత, దంత సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.
పెరుగులో ఓట్స్ క‌లిపి తింటే ప్రోటీన్లు ల‌భించి కండ‌రాల పుష్టికి దోహ‌దం చేస్తాయి.
పెరుగులో పండ్లను క‌లిపి తింటే శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది.
పెరుగులో కాస్త ప‌సుపు, కాస్త అల్లం క‌లిపి తింటే గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Laddu Ghee Case: తిరుమల లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి.. టీటీడీ ఇంజనీరింగ్ అధికారి అరెస్ట్

ఐఏఎస్ శ్రీలక్ష్మిపై అక్రమాస్తుల కేసును కొట్టేయొద్దు

ఓ ఇంటర్వ్యూ పాత పగను రగిల్చింది... మాజీ నక్సలైట్‌ను హత్య

పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ.. పాక్ పౌరులకు వీసాలు నిలిపివేత

అస్సాంలో బహు భార్యత్వంపై నిషేధం... అతిక్రమిస్తే పదేళ్ల జైలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

తర్వాతి కథనం
Show comments