Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీరు సరిపడా త్రాగడం లేదనడానికి గుర్తులివే

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2023 (23:35 IST)
మంచినీరు రోజుకి కనీసం 3 లీటర్లు తాగితే దాదాపు అనారోగ్యాలు దరిచేరవంటారు. ఐతే కొంతమంది శరీరానికి అవసరమైన మంచినీళ్లు తాగరు. దానితో దేహంలో కొన్ని మార్పులు కనబడుతాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
మంచినీరు తాగకపోతే చర్మం సాగినట్లు పొడిపొడిగా వుండటం.
నీరు తాగని వారి పెదవులు ఎండిపోయినట్లు కనబడుతాయి.
మూత్రం రంగులో తేడాలు రావడం కనబడుతుంది.
తలనొప్పి తరచుగా వస్తుండటం జరుగుతుంటుంది.
 
కొంతమందిలో కాళ్లు-చేతులు, శరీరం తిమ్మిర్లు వచ్చినట్లుంది.
గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు కనబడతాయి.
మలబద్ధకం సమస్యతో బాధ పడటం కనబడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments