Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుచిగా వుండే మినరల్ వాటర్ తాగుతున్నారా? కాస్త ఆగండి..

బోర్‌వెల్ నుంచి వచ్చే వాటర్ తాగకుండా.. మినరల్ వాటర్ ఎక్కువగా తాగుతున్నారా? ఈ నీటిలోని మినరల్స్‌ను ఆర్వో వాటర్ కంపెనీలు జీరో చేసేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం తాగునీటిలో 100 పీపీఎం ఉం

Webdunia
శుక్రవారం, 19 మే 2017 (11:34 IST)
బోర్‌వెల్ నుంచి వచ్చే వాటర్ తాగకుండా.. మినరల్ వాటర్ ఎక్కువగా తాగుతున్నారా? ఈ నీటిలోని మినరల్స్‌ను ఆర్వో వాటర్ కంపెనీలు జీరో చేసేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం తాగునీటిలో 100 పీపీఎం ఉండాలి. కానీ మనకు బయట దొరికే వాటర్ బాటిళ్లలో పది నుంచి ఇరవై పీపీఎం మాత్రమే ఉంటోంది. ఇలాంటి నీళ్లు ఆరోగ్యానికి హానికరమని.. ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 
 
నిబంధనలకు విరుద్ధంగా శుద్ధిచేసిన నీటిని తాగితే.. కడుపులో ఎసిడిటీ, ఉబ్బరం.. ఇతర జబ్బులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సంస్థలు నీళ్లను కూడా ఫిల్టర్ చేసేందుకు అందులో పొటాషియం కలుపుతున్నాయి. ఈ నీళ్లు రుచిగా వుంటాయి. అయితే జబ్బులు మాత్రం తప్పవు. 
 
అలాగే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో నీటిని సేవించడం ద్వారా క్యాన్సర్ తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా రకాల వాటర్ బాటిల్స్ పెట్ (పాలిథ్లిన్ టెరెఫ్తట్లేట్)‌తో  తయారవుతున్నాయి. ఈ పెట్ క్యాన్సర్‌కు కారకమవుతుంది. ఈ బాటిల్స్‌ను ఎండలో వుంచితే రసాయనాలు కరిగి నీటిలో కలుస్తాయి. ఆ నీటిని సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవు. 
 
అంతేకాకుండా ఆఫీసుల్లో వాడే కూలర్ బాటిల్స్‌‌, వాటర్ ఫిల్టర్లలో ఉండే బీపీఏ (బిస్పెనాల్-ఎ) కారణంగా ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్, ఓవరీన్, లివర్ క్యాన్సర్ తప్పవని.. వీటితో పాటు మెదడు సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, ఒబిసిటీ వచ్చే అవకాశాలున్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments