Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు ఒకటి రెండు కప్పుల టీ ఓకే.. పదే పదే తాగితే ఊబకాయమే...

రోజుకు రెండు కప్పుల టీ లేదా కాఫీ సేవిస్తే మంచిదే. కానీ అదే నాలుగైదుకు మించితే మాత్రం ప్రమాదమేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుక

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (15:44 IST)
రోజుకు రెండు కప్పుల టీ లేదా కాఫీ సేవిస్తే మంచిదే. కానీ అదే నాలుగైదుకు మించితే మాత్రం ప్రమాదమేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు టీ తాగుతుంటాం. టీతో పాటు చిప్స్ కూడా నమిలేస్తుంటాం. ఈ రెండు అలవాట్లు ప్రమాదకరమేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
రోజుకు 3 కంటే అధికంగా పదేపదే టీలు తాగడం వల్ల శరీరంలో ఆక్సిడెంట్లు పెరిగిపోతాయని, ఊబకాయంతో పాటు క్యాన్సర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టీలు.. కాఫీలకు బదులుగా గ్రీన్ టీ తాగాలని, అది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుందని సూచిస్తున్నారు. వారాల తరబడి ఫ్రిజ్‌లో ఉన్న కూరగాయలను తీసుకోకుండా.. తాజా కూరగాయలు, కూరలు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని వారు అంటున్నారు.

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments