Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రలేమి కారణంగా జరిగే నష్టాలివే..

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (16:13 IST)
నిద్ర అనేది ప్రతి ప్రాణికి ఎంతో ముఖ్యం. గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో అలసిన శరీరానికి విశ్రాంతి కూడా అంతే అవసరం. ఎన్నో పనులతో అలసిన శరీరానికి నిద్ర తిరిగి నూతనోత్సాహాన్ని ఇస్తుంది. అయితే నేడు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల కారణంగా మనిషి నిద్రకు దూరం అవుతున్నాడు. అలసట, ఏకాగ్రత లేకపోవడం, మతిమరుపు, ఊబకాయం ఎదురవుతున్నాయి. 
 
అంతేకాదు ఎదుటి వారిపై విపరీతమైన కోపం వస్తుందట. సాధారణంగా నిద్రలేకపోతే ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు సరిపడా నిద్రపోవాలని, అయితే అది కూడా సహజసిద్ధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 
సోషల్ మీడియాకు బానిసై, ఏవేవో కారణాల చేతనో చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని వల్ల భవిష్యత్తులో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని, అందుకు ముందు నుండే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. 
 
కాబట్టి ఏవేవో కారణాలు చెప్పి నిద్రని అలసత్వం చేయకండి. మీకు బాగా నిద్రపట్టాలంటే పడుకునే ముందు ఓ గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకోండి. అంతేకాదు అరటిపండ్లను తినడం వల్ల చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

తర్వాతి కథనం
Show comments