Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రలేమి కారణంగా జరిగే నష్టాలివే..

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (16:13 IST)
నిద్ర అనేది ప్రతి ప్రాణికి ఎంతో ముఖ్యం. గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో అలసిన శరీరానికి విశ్రాంతి కూడా అంతే అవసరం. ఎన్నో పనులతో అలసిన శరీరానికి నిద్ర తిరిగి నూతనోత్సాహాన్ని ఇస్తుంది. అయితే నేడు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల కారణంగా మనిషి నిద్రకు దూరం అవుతున్నాడు. అలసట, ఏకాగ్రత లేకపోవడం, మతిమరుపు, ఊబకాయం ఎదురవుతున్నాయి. 
 
అంతేకాదు ఎదుటి వారిపై విపరీతమైన కోపం వస్తుందట. సాధారణంగా నిద్రలేకపోతే ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు సరిపడా నిద్రపోవాలని, అయితే అది కూడా సహజసిద్ధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 
సోషల్ మీడియాకు బానిసై, ఏవేవో కారణాల చేతనో చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని వల్ల భవిష్యత్తులో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని, అందుకు ముందు నుండే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. 
 
కాబట్టి ఏవేవో కారణాలు చెప్పి నిద్రని అలసత్వం చేయకండి. మీకు బాగా నిద్రపట్టాలంటే పడుకునే ముందు ఓ గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకోండి. అంతేకాదు అరటిపండ్లను తినడం వల్ల చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

తర్వాతి కథనం
Show comments