Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో పనసపండును తీసుకుంటే?

పనస పండు ఒక సంపూర్ణమైన, బలవర్ధకమైన ఆహారం. ఇందులో విటమిన్ ఎ, సి, బి6 తోపాటు థియామిన్, రిబోప్లానిన్, క్యాల్షియం, పొటాషియం, ఐరన్, సోడియం, జింక్, ఫైబర్ ఇవన్నీ ఈ పనస పండులో ఉండడం వలన ఆరోగ్యానికి చాలా ఉపయోగ

Webdunia
శనివారం, 2 జూన్ 2018 (11:08 IST)
పనస పండు ఒక సంపూర్ణమైన, బలవర్ధకమైన ఆహారం. ఇందులో విటమిన్ ఎ, సి, బి6 తోపాటు థియామిన్, రిబోప్లానిన్, క్యాల్షియం, పొటాషియం, ఐరన్, సోడియం, జింక్, ఫైబర్ ఇవన్నీ ఈ పనస పండులో ఉండడం వలన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్స్‌ను పుష్కలంగా కలిగిఉంటుంది.
 
అంతేకాకుండా ఇది ప్రేగు, లంగ్స్, క్యాన్సర్ వ్యాధుల కారకాలతో పోరాడి డిఎన్‌ఎను డ్యామేజ్ బారి నుండి కాపాడుతుంది. ఇందులో సోడియం అధిక రక్తపోటు సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. ఆస్తమా వంటి శ్వాసకోస వ్యాధుల నుండి కాపాడుతుంది. రక్తహీనత సమస్యలతో బాధపడేవారికి పనసపండు ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది.
 
పనసపండు రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ దృష్టిలోపాలను నివారించుటకు ఉపయోగపడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యంతో ఉండేలా సహాయపడుతుంది. ఇది శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది. ఎముకలకు, కండరాలకు ఇది మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. పనసలో ఉండే ఫైబర్ జీవక్రియలు సాఫీగా జరిగేలా తయారుచేస్తాయి. కడుపులో ఏర్పడే గ్యాస్, ఆల్సర్ వంటి జీర్ణసంబంధిత వ్యాధులు నివారిస్తుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments