Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండే ఎండల్లో మాంసాహారం వద్దు.. మసాలాలు వద్దే వద్దు..

మండే ఎండల్లో అజీర్తికి కారణమయ్యే ఆహారాన్ని పక్కనబెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. దీంతో శరీరంలో తేమ శాతం ఎక్కువగా వుంటుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా

Webdunia
బుధవారం, 4 ఏప్రియల్ 2018 (09:30 IST)
మండే ఎండల్లో అజీర్తికి కారణమయ్యే ఆహారాన్ని పక్కనబెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. దీంతో శరీరంలో తేమ శాతం ఎక్కువగా వుంటుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా తేమ శరీరాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా మండే ఎండల్లో కారాన్ని బాగా తగ్గించాలి. మసాలాల మోతాదును కూడా బాగా తగ్గిస్తే మంచిది. ఇవి శరీరంలోని వేడిని పెంచి జీవక్రియ రేటును మందిగించేందుకు కారణమవుతుంది.
 
అలాగే వేసవిలో మాంసాహారం కూడా అతిగా తినకూడదు. చికెన్, మటన్ వంటివి తీసుకుంటే అజీర్తి సమస్యలకు కారణమవుతాయి. ఒకవేళ చికెన్, మటన్ లాగిస్తే నీటిని ఎక్కువగా తీసుకోవాలి. లేదంటే శరీరంలో వుండే తేమను మాంసాహారం హరించివేసి డీ-హైడ్రేషన్ బారిన పడే ప్రమాదం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇంకా నూనెలో వేయించిన ఆహారాన్ని బాగా తగ్గించాలి. వేపుళ్లు, ఆలూ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వాటిని దూరంగా ఉంచాలి. వీటిని తీసుకుంటే వికారం, అతిగా దాహం ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments