Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో ఆ సబ్బులు వాడకండి..

వేసవిలో చెమటతో ఏర్పడే చర్మ సంబంధిత సమస్యలను దూరం చేసుకోవాలంటే.. అలోవెరా, నిమ్మ, తులసిని తప్పకుండా వుపయోగించాలి. చర్మంపై మచ్చలు, మొటిమలు, చెమటకాయలు తొలగిపోవాలంటే.. స్నానం చేసేముందు అలోవెరా గుజ్జును చర్

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (11:35 IST)
వేసవిలో చెమటతో ఏర్పడే చర్మ సంబంధిత సమస్యలను దూరం చేసుకోవాలంటే.. అలోవెరా, నిమ్మ, తులసిని తప్పకుండా వుపయోగించాలి. చర్మంపై మచ్చలు, మొటిమలు, చెమటకాయలు తొలగిపోవాలంటే.. స్నానం చేసేముందు అలోవెరా గుజ్జును చర్మానికి పట్టించాలి.

ఇంకా నిమ్మరసం, తులసి పేస్టును చర్మానికి రాస్తే మంచి ఫలితం వుంటుంది. ఇలా చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
అలాగే చర్మంపై పొర మీద తేమ శాతాన్ని కాపాడేందుకు రసాయనాలు కలిపిన సబ్బులు కాకుండా హెర్బల్ సబ్బులు వుపయోగించాలి. తేనె, తులసి, అల్లం, అలోవెరా, నిమ్మ కలిపిన హెర్బల్ సబ్బులు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. సబ్బులో ఉండే నిమ్మ చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచి, రంగు మారకుండా మచ్చలు ఉండకుండా కాపాడుతుంది.
 
అంతేకాకుండా చర్మం పొడిబారకుండా, చర్మ వ్యాధుల నుండి కలబంద కాపాడుతుంది. గులాబీపువ్వులు, తులసీ ఆకులతో కూడిన క్రీములు వాడితే చర్మం మెరిసిపోతుంది. హెర్బల్ షాంపూలు కూడా జుట్టుకి సహజ ఔషధంగా పనిచేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు

ప్రపంచ ధరిత్రి దినోత్సవం- మన శక్తి, మన గ్రహం థీమ్ ఇదే!

Namo Bharat: ఏప్రిల్ 24న నమో భారత్ రాపిడ్ రైలు సేవను ప్రారంభించనున్న ప్రధాని

Woman Constable: ఆర్థిక ఇబ్బందులు: ఆత్మహత్యకు పాల్పడిన మహిళా కానిస్టేబుల్

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashu Reddy: అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ-ఇదే జీవితం.. ఇతరుల పట్ల దయతో వుండండి

మహేష్ బాబుకు షాక్- ఈడీ నోటీసులు జారీ.. 27న విచారణకు హాజరు

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

తర్వాతి కథనం
Show comments