Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో అలసటను తీర్చే ఒకే ఒక్క పండు (Video)

Webdunia
సోమవారం, 18 మే 2020 (22:47 IST)
వేసవి ఎండలతో పాటు చల్లదనాన్ని తీసుకువచ్చే తియ్యటి పండు సపోటా. పలుచని చర్మం కింద తేనె రంగులో ఉండే రుచులూరించే తియ్యటి గుజ్జుతో తినడానికి మధురంగా ఉంటుంది సపోటా. దీంతో ఐస్‌క్రీములు, మిల్క్ షేక్స్, ఫ్రూట్ సలాడ్స్ తయారుచేస్తుంటారు.
 
శరీరాన్ని చల్లబరిచే గుణం ఈ పండులో ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలసటను తగ్గించడంలో రక్తవృద్థిలో సహకరిస్తుంది. మూడు పండ్లు తీసుకుని వాటిపై చర్మం తీసేసి మూడు గ్లాసుల పాలు, ఒక స్పూన్ మీగడ, ఒక స్పూన్ వెనీలా కలిపి తయారుచేసిన మిల్క్ షేక్ వేసవి కాలంలో తీసుకుంటే ఎంతో ఆరోగ్యనిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
 
రోజుకు కనీసం రెండు, మూడు సపోటా పండ్లు తింటే పిల్లలకు, పెద్దలకు ఎన్నో పోషకాలు అందుతాయంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళేవారిలోను, టెన్షన్ వర్క్స్ చేసేవారు సపోటాను తింటే అలసట వెంటనే తగ్గుతుందని.. కొత్త ఉత్సాహం కూడా వస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రెండు తలల నాగుపాము.. రెండు ఎలుకల్ని ఒకేసారి తినిస్తోంది.. వీడియో వైరల్

Dhee: ఢీ షో డ్యాన్సర్ నన్ను మోసం చేశాడు.. సెల్ఫీ వీడియో ఆత్మహత్య

ASHA Workers: ఆశా వర్కర్లకు భలే ప్రయోజనాలు.. ఏంటవి?

పవన్ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు... పోసానిపై పోక్సో కేసు? ఇక బైటకు రావడం కష్టమేనా?

Snake: మహా కుంభమేళాలో భారీ సర్పం.. మహిళ ఏం చేసిందంటే? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో గుడ్ డే, బ్యాడ్ డే రెండూ ఒకే రోజు జరిగాయనేది శివంగి గ్రిప్పింప్

Nani: నాని ప్రెజెంట్ కోర్టు - స్టేట్ vs ఎ నోబడీ గ్లింప్స్ రిలీజ్

Tarun Bhaskar : సంతాన ప్రాప్తిరస్తు నుంచి తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ పోస్టర్

Kannappa: ఆశక్తిగా మంచు కన్నప్ప రెండో టీజర్ విడుదల

ఆది సాయికుమార్‌ డివోష‌న‌ల్ సస్పెన్స్‌ థ్రిల్ల‌ర్ షణ్ముఖ

తర్వాతి కథనం
Show comments