Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖంపై మురికికి పెరుగు ప్యాక్‌తో మటుమాయం!

Webdunia
బుధవారం, 18 మే 2016 (16:39 IST)
వేసవి కాలం వచ్చిందంటే చాలా మంది బయటకు వెళ్లడానికి కూడా ఇష్టపడరు. ముఖం నల్లబడిపోతుందని బయపడుతుంటారు. ఈ కాలంలో ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు మనం తప్పనిసరిగా పాటించాలి. 

పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతివంతంగా మారుతుంది.
 
ఈ సమ్మర్‌లో ఎండ వల్ల చెమట వస్తుంది. దీని వల్ల ముఖం కమిలి పోవడం, ముఖం మండటం జరుగుతుంది. అలాంటప్పుడు పెరుగును ముఖానికి రాసుకుంటే చల్లగా ఉండటమేకాకుండా అందులో ఉండే జింక్ ముఖంలో పేరుకుపోయిన మురికిని పోగొడుతుంది. 
 
ఎండ వల్ల ముఖంలో తేమ తగ్గిపోతుంది. దీని వల్ల చర్మ పొడిబారినట్టు కనిపిస్తుంది. అటువంటి సమయంలో పెరుగును ముఖానికి రాసి చల్లటి నీటితో కడిగేసుకుంటే ముఖం నిగారింపు సంతరించుకుంటుంది. పెరుగులో పెసరపిండి కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్‌కు ప్యాక్‌లా వేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments