Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖంపై మురికికి పెరుగు ప్యాక్‌తో మటుమాయం!

Webdunia
బుధవారం, 18 మే 2016 (16:39 IST)
వేసవి కాలం వచ్చిందంటే చాలా మంది బయటకు వెళ్లడానికి కూడా ఇష్టపడరు. ముఖం నల్లబడిపోతుందని బయపడుతుంటారు. ఈ కాలంలో ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు మనం తప్పనిసరిగా పాటించాలి. 

పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతివంతంగా మారుతుంది.
 
ఈ సమ్మర్‌లో ఎండ వల్ల చెమట వస్తుంది. దీని వల్ల ముఖం కమిలి పోవడం, ముఖం మండటం జరుగుతుంది. అలాంటప్పుడు పెరుగును ముఖానికి రాసుకుంటే చల్లగా ఉండటమేకాకుండా అందులో ఉండే జింక్ ముఖంలో పేరుకుపోయిన మురికిని పోగొడుతుంది. 
 
ఎండ వల్ల ముఖంలో తేమ తగ్గిపోతుంది. దీని వల్ల చర్మ పొడిబారినట్టు కనిపిస్తుంది. అటువంటి సమయంలో పెరుగును ముఖానికి రాసి చల్లటి నీటితో కడిగేసుకుంటే ముఖం నిగారింపు సంతరించుకుంటుంది. పెరుగులో పెసరపిండి కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్‌కు ప్యాక్‌లా వేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదానికి కారణ అదే : డీజీ నాగిరెడ్డి

ప్రైవేట్ టీచర్ వధువు - ప్రభుత్వ టీచర్ వరుడు.. మధ్యలో దూరిన మరో గవర్నమెంట్ టీచర్.. ఆగిన పెళ్లి!

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు.. తప్పించుకునే క్రమంలో పేకాటరాయుడి మృతి!!

పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

తర్వాతి కథనం
Show comments