Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు నాజూగ్గా ఉండాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2015 (18:43 IST)
మహిళలు 30 దాటినా తమ శరీరాన్ని నాజుగ్గా ఉంచుకోవాలనుకుంటారు. అయినా కొందరు ఒబిసిటీ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి మహిళలు దీర్ఘకాలం పాటు నాజూగ్గా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే.. సాధారణంగా మనం తీసుకునే ఆహారాన్నిబట్టే మన ఆరోగ్యం ఉంటుంది. కొవ్వు కేలరీలు తక్కువగా ఉండి ఖనిజాలు, విటమిన్లు, పీచు పదార్థాలు అత్యధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. పచ్చిబఠాణి, బీట్‌రూట్, బంగాళాదుంపలు తరచుగా తీసుకుంటూ వుండాలి. 
 
డెయిరీ ఉత్పత్తులతో పాటు మాంసంకృతులను ఎక్కువగా తీసుకోవాలి. పూర్తి స్థాయిలో ఉండే పాలు, పెరుగు, పనీర్ కాకుండా స్కిమ్డ్ పాలు, పాల పదార్థాలు తీసుకోవాలి. ఈ పాలతో తయారయ్యే క్రీమ్, ఛీజ్, పనీర్, పెరుగు, మిల్క్, ఐస్‌క్రీమ్స్‌ను ఎక్కువగా తినాలి. 
 
అలాగే, పండ్లలో యాపిల్స్, యాప్రికోట్స్, ఉసిరి, ద్రాక్ష, జామ, నిమ్మ, లిచి, అరెంజ్, స్ట్రాబెర్రీలతో పాటు.. పప్పు దినుసులైన బీన్స్, శనగలు, రాజ్‌మా మంటి వస్తువులు, కరిగి పోయే పదార్థాలు తీసుకోవాలని డైటీషియన్స్ సలహా ఇస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుంగుబాటును భరించలేక 32వ అంతస్తు నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య!

China: పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ వైమానిక స్థావరంలో భారీ నష్టం

భారత్ దాడులతో నష్టపోయిన మాట నిజమే : అంగీకరించిన పాకిస్థాన్

టిబెట్‌లో భారీ భూకంపం.. ప్రాణనష్టం ఎంత?

భారత్ దెబ్బకు పాకిస్థాన్ కకావికలం... సైనిక స్థావరాలు ధ్వంసం!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోస్టర్ తో ఆసక్తికలిగించిన సుధీర్ బాబు హీరోగా చిత్రం

CULT: రచయిత, హీరోగా, దర్శకుడిగా విశ్వక్సేన్ చిత్రం కల్ట్ ప్రారంభం

భైరవం నుంచి నిజమైన ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్ సాంగ్ తో రాబోతున్నారు

Ram Charan: సమంత శుభం అదుర్స్.. రామ్ చరణ్ కితాబు

Vishal: అస్వస్థతకు గురైన హీరో విశాల్.. స్టేజ్‌పైనే కుప్పకూలిపోయాడు.. (video)

Show comments