Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతను రోజూ 4 నుంచి 5 గంటలు మాత్రమే నిద్రపోయేవారు... అందుకే అలా అయింది...

రాజన్ దాస్ చనిపోవడానికి కారణం రోజుకు తక్కువ గంటలు నిద్రపోవడం. అతను రోజూ 4 నుంచి 5 గంటలు మాత్రమే నిద్రపోయేవారు. 25 నుండి 49 వయస్సు గలవారు తక్కువ నిద్రపోయినట్లయితే అధికంగా రక్తపోటు సమస్యలు రావచ్చు, అలాగే ప్రతిఒక్కరూ రోజూ 5 గంటల కన్నా తక్కువ నిద్రపోయినట

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (16:07 IST)
CEOగా పనిచేసే 42 ఏళ్ల రాజన్ దాస్ 2009లో గుండెపోటుతో మరణించారు. అతను తన ఉద్యోగంలో, క్రీడలలో చాలా ఉత్సాహంగా ఉండేవారు. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేసేవారు. కానీ రాజన్ దాస్‌ ఎందుకు చనిపోయారు, కారణం ఏమిటి?
 
రాజన్ దాస్ చనిపోవడానికి కారణం రోజుకు తక్కువ గంటలు నిద్రపోవడం. అతను రోజూ 4 నుంచి 5 గంటలు మాత్రమే నిద్రపోయేవారు. 25 నుండి 49 వయస్సు గలవారు తక్కువ నిద్రపోయినట్లయితే అధికంగా రక్తపోటు సమస్యలు రావచ్చు, అలాగే ప్రతిఒక్కరూ రోజూ 5 గంటల కన్నా తక్కువ నిద్రపోయినట్లయితే గుండెపోటు సమస్యలు రావచ్చు. రోజూ 5 గంటలు నిద్రపోతే 39% గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అలాగే రోజుకు 6 గంటలు నిద్రపోతే 8% గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
 
రాజన్ జీవితంలో ఎటువంటి ఒత్తిడులు లేకపోయినా, అన్నీ పాటించినా, అతను తక్కువ నిద్రపోవడం వలన మరణించాడు. కనుక ఎటువంటి సమస్యలు లేకపోయినా తక్కువ నిద్రపోవడం అనేది నిప్పుతో చెలగాటం ఆడినట్లే. వైద్యులు చెప్పినట్లుగా, ఆరోగ్యంగా ఎక్కువ రోజులు జీవించడానికి రోజుకు 7 గంటలు నిద్రపోవాలి. కనుక ఎవ్వరూ 7 గంటలు కన్నా తక్కువగా మీ అలారమును సెట్ చేయకండి.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments