Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ 20 నిమిషాలు ధ్యానం చేస్తే ఇన్ని ప్రయోజనాలా?

సిహెచ్
సోమవారం, 1 ఏప్రియల్ 2024 (23:13 IST)
ప్రతిరోజూ 20 నిమిషాల పాటు ధ్యానం చేస్తుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి. ధ్యానంతో ఎన్నో లాభాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
మనసు ప్రశాంతంగా ఉంటుంది.
 
రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
 
రక్తపోటు అదుపులో ఉంటుంది.
 
కళ్ల కాంతి పెరుగుతుంది.
 
జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
 
జ్ఞానం పదునెక్కుతుంది.
 
తలనొప్పి పోతుంది.
 
బాగా నిద్రపడుతుంది.
 
అన్ని రకాల వ్యాధులను దరి చేరకుండా చూస్తుంది.
 
వేగంగా వృద్ధాప్యాన్ని రాకుండా చేస్తుంది.
 
గమనిక- పైన తెలిపినవి సమాచారం కోసం. నిపుణుల సలహా కూడా తీసుకోండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Good Bye India, విమాన ప్రమాదానికి ముందు బ్రిటిష్ పౌరుల సెల్ఫీ వీడియో (video)

పక్షి ఢీకొట్టడం వల్లే విమాన ప్రమాదమా? పైలెట్ నుంచి మే డే కాల్!

వైద్య కాలేజీ హాస్టల్‌ భవనంపై కూలిన విమానం - పలువురు విద్యార్థుల మృతి!!

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం : గుజరాత్ మాజీ సీఎం మృతి?

ఎయిరిండియా విమాన ప్రమాదంలో 110 మంది మృత్యువాత? మాజీ సీఎం కూడా??? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

తర్వాతి కథనం
Show comments