Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయాన్నే పాలు-గుడ్లు ఒకేసారి తీసుకోరాదా? ఎందుకని? (video)

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (23:28 IST)
ఉదయాన్నే అల్పాహారం అనేది ముఖ్యమైన భోజనం. ఉదయం వేళ శరీరానికి ప్రోటీన్ అవసరం. అందుకే చాలామంది ఉదయం వేళ కోడిగుడ్లను కానీ లేదంటే పాలు కానీ తీసుకుంటుంటారు. అయితే, పాలతో కూడిన పచ్చి గుడ్లు శరీరానికి మంచిదా లేదా చెడ్డదా అని చాలామందికి డౌట్.
 
అల్పాహారం అనేది ఎక్కువ గంటలు నిద్రపోయిన తర్వాత శరీరాన్ని కిక్‌ స్టార్ట్ చేసే భోజనం. గుడ్లు, పాలు రెండూ అద్భుతమైన ఎంపికలే. అయితే ఈ ఎంపికల ద్వారా ప్రయోజనాలను పొందాలనుకుంటే అది సరైన రూపంలో కలిసి ఉండాలి.

 
గుడ్లు ఉడికించినవో, గిలకొట్టి కోడిగుడ్డు ఆమ్లెట్, వేయించిన లేదంటే సగం ఉడకబెట్టడం వంటి అనేక రూపాల్లో వినియోగిస్తారు. గుడ్లలో కోలిన్, అల్బుమిన్, ప్రోటీన్లు ఉంటాయి, ఇవి శరీరానికి అవసరమైనవి. చాలా మేలు చేస్తాయి. మరోవైపు, పాలను నేరుగా తీసుకోవచ్చు లేదా వినియోగానికి ముందు పాశ్చరైజ్ చేయవచ్చు. అయినప్పటికీ, గుడ్లు- పాలు వాటి పచ్చి రూపంలో చాలా ఎక్కువ ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి. వీటిని తీసుకున్నప్పుడు శరీరం సరిగ్గా ప్రాసెస్ చేయలేదు. ఇది జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తుంది. కొవ్వు నిల్వను పెంచుతుంది. అందువల్ల ఒకేసారి పాలు, గుడ్లు తినకపోవడం మంచిదని నిపుణులు చెపుతున్నారు.

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments