Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయాన్నే పాలు-గుడ్లు ఒకేసారి తీసుకోరాదా? ఎందుకని? (video)

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (23:28 IST)
ఉదయాన్నే అల్పాహారం అనేది ముఖ్యమైన భోజనం. ఉదయం వేళ శరీరానికి ప్రోటీన్ అవసరం. అందుకే చాలామంది ఉదయం వేళ కోడిగుడ్లను కానీ లేదంటే పాలు కానీ తీసుకుంటుంటారు. అయితే, పాలతో కూడిన పచ్చి గుడ్లు శరీరానికి మంచిదా లేదా చెడ్డదా అని చాలామందికి డౌట్.
 
అల్పాహారం అనేది ఎక్కువ గంటలు నిద్రపోయిన తర్వాత శరీరాన్ని కిక్‌ స్టార్ట్ చేసే భోజనం. గుడ్లు, పాలు రెండూ అద్భుతమైన ఎంపికలే. అయితే ఈ ఎంపికల ద్వారా ప్రయోజనాలను పొందాలనుకుంటే అది సరైన రూపంలో కలిసి ఉండాలి.

 
గుడ్లు ఉడికించినవో, గిలకొట్టి కోడిగుడ్డు ఆమ్లెట్, వేయించిన లేదంటే సగం ఉడకబెట్టడం వంటి అనేక రూపాల్లో వినియోగిస్తారు. గుడ్లలో కోలిన్, అల్బుమిన్, ప్రోటీన్లు ఉంటాయి, ఇవి శరీరానికి అవసరమైనవి. చాలా మేలు చేస్తాయి. మరోవైపు, పాలను నేరుగా తీసుకోవచ్చు లేదా వినియోగానికి ముందు పాశ్చరైజ్ చేయవచ్చు. అయినప్పటికీ, గుడ్లు- పాలు వాటి పచ్చి రూపంలో చాలా ఎక్కువ ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి. వీటిని తీసుకున్నప్పుడు శరీరం సరిగ్గా ప్రాసెస్ చేయలేదు. ఇది జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తుంది. కొవ్వు నిల్వను పెంచుతుంది. అందువల్ల ఒకేసారి పాలు, గుడ్లు తినకపోవడం మంచిదని నిపుణులు చెపుతున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

తర్వాతి కథనం
Show comments